ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్లపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడవొద్దు.. 6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రద
గత 40 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూమిని అన్యాయంగా లాగేసుకున్నారని జాయింట్ కలెక్టర్ కాళ్లపై పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకొంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ స్వర్ణలత కాళ్లపై పడి రైతులు వేడుకున్నారు. గణపురం మండలం కొండాపూర్ శివారులో గత 4
పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం వైఎస్ జగన్.. వారికి మార్గనిర్దేశం చేశారు.. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ కట్టలేదని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదన్న ఆయన.. 28 లక్షలక