What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు, రేపు అరకులో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్.. అడవి తల్లి బాటకు ఏపీ సర్కార్ అంకురార్పణ.. గిరిజన గ్రామాల్లో రెండ్రోజులు పవన్ పర్యటన.. డిప్యూటీ సీఎం పవన్ చొరవతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ముందడుగు..
* నేడు అరకు లోయలో మహా సూర్య వందనం.. 20 వేల మంది గిరి విద్యార్థులతో 108 సార్లు సూర్య నమస్కారాలు.. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్, మంత్రి సంధ్యారాణి..
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
* నేడు వల్లభనేని వంశీ పిటిషన్లపై తీర్పు.. బెయిల్, పోలీస్ కస్టడీ పిటిషన్లపై తీర్పు ఇవ్వనున్న జిల్లా కోర్టు.. భూ కబ్జా కేసులో వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారించనున్న కోర్టు..
* నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ.. లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ కోరిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
* నేడు తెలంగాణలో నూతన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. ఉదయం 9.15 గంటల నుంచి 11.30 గంటల మధ్యలో ప్రమాణస్వీకారం.. ప్రమాణం చేయించనున్న శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీజేపీ నుంచి మల్కా కొమురయ్య, అంజిరెడ్డి..
* నేడు జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం.. కీలక అంశాలపై చర్చ..
* నేడు భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేకం.. ఉదయం 10. 30 గంటలకి కన్నుల పండువగా కార్యక్రమం.. హాజరై పట్టువస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ దంపతులు..
* నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం.. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన సమావేశం.. కార్పొరేషన్ బడ్జెట్ ఆమోదించే అవకాశం..
* నేడు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభీషేకం..
* నేటి నుంచి వాడపల్లి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు.. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు..
* నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం.. 10 జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు..
* నేడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?