Andhra Pradesh: రహదారి సదుపాయం లేకపోవడంతో నిత్యం గెడ్డ దాటుకుంటూ.. నడక దారిలో పాఠశాలకు చేరుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నామని అనంతగిరి మండలంలోని కర్రిగెడ, కొట్టేంగుడ గ్రామాలకు చెందిన చిన్నారులు ఆవేదన వ్యక్తం చేశారు.
TTD Laddu Controversy: కల్తీ నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ విచారణ నేటి నుంచి ప్రారంభమైంది. అలిపిరి సమీపంలోని భూదేవీ కాంప్లెక్స్ నుంచి ఈ విచారణ స్టార్ట్ కానుంది. ఇవాళ విచారణలో పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను కమిషన్ పరిశీలించనుంది.
Adulterated Milk: తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కల్తీ పాలు సేవించి అనారోగ్యం పాలైన వారికి వైద్య పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు.
Israel – Iran War Live Updates : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకి క్రమంగా పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్లోని పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులు చేసింది. దీంతో ప్రతీకార చర్యలకు దిగింది టెహ్రాన్. తాజాగా పలు గల్భ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తుంది.. ఈ యుద్ధానికి సంబంధించిన మరింత సమాచారం కోసం చూస్తునే ఉండిండి ఎన్టీవీ లైవ్ అప్డేట్స్…
Vegetable Market: గుంటూరు జిల్లాలో మరోసారి కూరగాయల హోల్ సేల్ మార్కెట్ వివాదం తెర పైకి వచ్చింది. హైవే పక్కన సొంత స్థలంలో హోల్ సేల్ మార్కెట్ ని కొల్లి శారద మార్కెట్ లోని పాత వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు.
RK Roja: తమిళనాడులో డీఎంకే మద్దతుగా వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రచారం చేస్తుంది. సీఎం ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్నో అద్బుతమైన సంక్షేమ పథకాలు స్టాలిన్ అందిస్తున్నారు.
Tirumala: తిరుమలలోని శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. రేపు చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
Iran Isreal War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.