2021ని విజయంతో ప్రారంభించి.. విజయంతోనే ముగించిన టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్ట్ ఫార్మాట్కు సంబంధించి 2021కి టీమిండియా ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ ఈ ఏడాది 14 టెస్టులు ఆడగా… అందులో 8 విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి. మూడు మ్యాచ్లను డ్రా చేసుకుంది. ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్… అక్కడ నాలుగు టెస్టుల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను టీమిండియా 3-1 తేడాతో చేజిక్కించుకుంది. అయితే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ పరాజయం చవిచూసింది.
Read Also: బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు
Also Read
- Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
- Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- MK Stalin-Rajinikanth: స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
అనంతరం ఇంగ్లండ్ గడ్డపైనే జరిగిన ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా మెరుగ్గా ఆడింది. నాలుగు టెస్టులు జరగ్గా రెండు మ్యాచ్లలో విజయాలు సాధించింది. ఒక టెస్టులో పరాజయం పాలవగా… మరొక టెస్టును డ్రాగా ముగించింది. కరోనా కారణంగా ఐదో టెస్టు వాయిదా పడింది. ఈ టెస్టు 2022లో జరిగే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్లో న్యూజిలాండ్ జట్టు టీమిండియా పర్యటనకు వచ్చి రెండు టెస్టుల సిరీస్ ఆడింది. ఈ సిరీస్లో తొలి టెస్ట్ డ్రాగా ముగియగా… రెండో టెస్టులో భారత్ గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. తాజాగా డిసెంబర్ నెలలో దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా సెంచూరియన్ టెస్టులో ఘనవిజయం సాధించింది. అలా టెస్టుల్లో ఈ ఏడాదిని భారత్ విజయంతో ప్రారంభించి విజయంతోనే ముగించింది.
తాజావార్తలు
-
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
-
Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
-
Radico Khaitan: మత్తులో మునిగి.. లాభాల్లో తేలిన వోడ్కా కంపెనీ! 3 నెలల్లో వందల కోట్ల లాభం..
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!