IND vs ENG: టీ20 వరల్డ్ కప్ 2026లో మరో ఉత్కంఠభరిత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. టోర్నీ సెమీఫైనల్-2లో నేడు భారత్–ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వానఖేడే స్టేడియం వేదికగా జరిగే ఈ పోరు ఫైనల్ బెర్త్ ను ఖరారు చేయనుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో ఫైనల్ లో న్యూజిలాండ్తో టైటిల్ పోరుకు సిద్ధం అవుతుంది. ఇకపోతే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా, హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలోకి దిగనున్నాయి. వరుసగా…
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై క్రికెట్ విశ్లేషకులు మాత్రమే కాకుండా సగటు క్రికెట్ అభిమాని కూడా మండిపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన సూపర్-8 కీలక పోరులో అతని ఆట ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోల్కతాలో మ్యాచ్లో అభిషేక్ బ్యాటింగ్తోనే కాకుండా ఫీల్డింగ్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. సెమీఫైనల్ అవకాశాల దృష్ట్యా ఈ మ్యాచ్ భారత్కు అత్యంత కీలకం కావడంతో.. ఇప్పుడు అభిషేక్ చేసిన తప్పిదాలు…
Shimron Hetmyer: క్రికెట్ లో రికార్డ్స్ కొత్తగా సృష్టించడం.. వాటిని మరొకరు బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించడం మాములే. ఇందులో భాగంగానే భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్ లో కరీబియన్ బ్యాటర్ హిట్ మేయర్ అరుదైన ఘనత సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా, కేవలం రెండు సిక్సర్లతో ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే…
Gautam Gambhir: నిన్న జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్కు సంజూ శామ్సన్ వెస్టిండీస్ ప్లేయర్స్కు చుక్కలు చూయించాడు. 50 బంతుల్లో ఏకంగా 97 పరుగులు చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశాడు. అయితే.. మ్యాచ్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు పస్తుతం వైరల్గా మారాయి. ప్రెస్ మీట్లో చెప్పిన…
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్కు ఇది ‘డూ ఆర్ డై’ రోజు. సూపర్ 8 దశలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు, ఇప్పుడు సెమీఫైనల్ ఆశలను తమ చేతుల్లోనే ఉంచుకుంది. ఈ ఒక్క విజయంతో పాకిస్థాన్ గట్టెక్కినట్టే! ఇప్పటికే సూపర్ 8 గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ టికెట్ను ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ శుక్రవారం న్యూజిలాండ్ను ఓడించడం పాకిస్థాన్కు పెద్ద…
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ ఇచ్చింది జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు (JSHB). స్థలం విషయంలో ధోనీకి తాజాగా నోటీసులు జారీ చేసింది జార్ఖండ్ ప్రభుత్వం. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. 2009లో జార్ఖండ్ ప్రభుత్వం ధోనీ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా.. హర్ము ప్రాంతంలోని ప్లాట్ నంబర్…
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో శ్రీలంకతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇవాళ తలపడబోతుంది. ఈ రౌండ్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించని పాక్.. ఇప్పుడు సెమీఫైనల్ అవకాశాలను నిర్ణయించుకునే పరిస్థితిలో ఉంది.
India Playing XI vs WI: టీ20 ప్రపంచకప్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో మార్చి 1న జరగనున్న భారత్, వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు ఒక ‘క్వార్టర్ ఫైనల్’గా మారింది. జింబాబ్వే పై ఘనవిజయం సాధించి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా.. సెమీస్ బెర్తు కోసం విండీస్ తో అమితుమీ తేల్చుకోనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో కొన్ని ఆసక్తికర మార్పులు జరిగే అవకాశం ఉంది. Huawei MatePad Mini: 8.8-అంగుళాల…
Ravi Shastri Honored: భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకరు, మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అరుదైన గౌరవాన్ని కల్పించింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్కు రవిశాస్త్రి పేరు పెట్టాలని ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియంలోని ప్రెస్ బాక్స్ కింద ఉండే లెవల్ 1 స్టాండ్ కు ఇకపై ‘రవిశాస్త్రి’ పేరు ఉండనుంది. ముంబై క్రికెట్కు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ…
ICC T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ కొలంబో వేదికగా న్యూజిలాండ్పై జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో చివరి ఓవర్లలో అద్భుతమైన ఫినిషింగ్తో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ను కాండం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 159 పరుగులకే పరిమితమైంది. నెమ్మదైన పిచ్పై కివీస్ బేటర్స్ మొదట్లో మంచి ఆరంభాన్ని ఇచ్చినా ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో విఫలం…