What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- నేడు జగన్ క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ
- నేడు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రి పర్యటన
- నేడు హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో భరోసా కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు : నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. గుంటూరు రూరల్ మండలం చౌడవరం ఆర్.వి.ఆర్.అండ్ జే.సి. ఇంజనీరింగ్ కాలేజీలో పోలీసు శాఖ ఏఐ హ్యాక్ థాన్ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనితీరును పరిశీలించనున్న చంద్రబాబు.
నేడు విశాఖలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, CS పర్యటన. ఇవాళ సాగర్నగర్లో EPDCL సూపర్ ఈసీబీసీ భవనం ప్రారంభం. స్కాడా భవనం సందర్శించనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.
Also Read
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
నేడు విజయవాడలో GFST టూరిజం కాంక్లేవ్. కాంక్లేవ్లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం గుంటూరుకు బయల్దేరనున్న సీఎం చంద్రబాబు.
నేడు కాకినాడలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం. బాబు ష్యురిటీల మోసం కార్యక్రమం ప్రచారంపై సమావేశం. పాల్గొననున్న రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ.
తూర్పుగోదావరి జిల్లా : నేడు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజమండ్రి పర్యటన. భారీగా స్వాగత ఏర్పాట్లు. పుర వీధుల్లో గుర్రం బగ్గీలో షర్మిల ఊరేగింపుకు సన్నాహాలు. షర్మిలచే ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ. అనంతరం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నాయకులతో సమావేశం.
విశాఖ : నేటి నుంచి GVMC నీటి సరఫరా విభాగం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు నిరవధిక సమ్మె….. పెంచిన జీతాలు చెల్లింపులో జాప్యం ను నిరసిస్తూ విధులు బహిష్కరణ.. శివారు ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన GVMC.
విశాఖ: నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ 3 పునః ప్రారంభం. మధ్యాహ్నం లాంఛనంగా కొలిమిని వెలిగించనున్న
కేంద్ర ఉక్కు సెక్రెటరీ సందీప్ పాండ్రిక్. రోజుకి 7వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయనున్న BF 3. వచ్చే నెల 10 నుంచి రానున్న ఉత్పత్తి.. BF 3 ఉత్పత్తి ప్రారంభమయ్యే రోజు స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి.
నేడు హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో భరోసా కార్యక్రమం. భరోసా కార్యక్రమంలో పాల్గొననున్న ఎంపీ రఘునందన్. ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో బీజేపీ నేతలు.
నేడు జగన్ క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్తో పాటు అన్ని పిటిషన్లను నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు. జగన్పై చర్యలు తీసుకోవద్దని కోరిన న్యాయవాదులు. ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వని ఏపీ హైకోర్టు.
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!