దేశంలో రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో వంచించి దారుణాలకు ఒడిగడుతున్నారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ నేరాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. నమ్మకం మాటునే మోసం దాగి ఉంటుందన్నది ఎంత నిజమో తాజాగా జరిగిన సంఘటనే నిదర్శనం. స్నేహం ముసుగులో ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. ఈ దారుణ ఘటన కర్ణాటక…
ప్రస్తుత రోజుల్లో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.పేపర్ ప్లేట్స్ తయారీ, బ్యూటీపార్లర్, టైలరింగ్ ఇంకా ఇతర బిజినెస్ లు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే బిజినెస్ చిన్నదైనా కూడా ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడి పెట్టలేక చాలా మంది మహిళలు వ్యాపారం చేయాలన్న ఆలోచనను విరమించుకుంటున్నారు. ఇలాంటి మహిళలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ ను తీసుకొచ్చింది. మహిళల కోసం ఉద్యోగిని పథకాన్ని అమలు చేస్తోంది. మహిళా…
కుటుంబ ఖర్చులు పెరుగుతున్న తరుణంలో భార్యాభర్తలిద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే కొంత మంది గృహిణులు ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. నెల నెల కొంత ఆదాయాన్ని పొందాలని చూస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు “బీమా సఖి”. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని పానిపత్లో 09 డిసెంబర్ 2024 బీమా సఖి…
Taliban: ఇఅఫ్గానిస్థాన్లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అక్కడి మహిళల హక్కులను క్రమంగా కాలరాస్తున్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకు వచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
Over Sleeping: మహిళలు అతిగా నిద్రపోతున్నారా? అయితే ఇది మీ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. అతిగా నిద్ర పోవడం వలన దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుంది.
ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం తాలిబాన్ రాజ్యం నడుస్తోంది. తాలిబాన్ పాలనలో శిక్షలు ఘోరంగా ఉంటాయి. అందుకే ప్రజలు భయాందోళన చెందుతుంటారు. ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.
తన నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం.. శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయిన ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా.. 12 వేల చీరలను పిఠాపురంలోని ఆడపడుచులకు పంపించారు పవన్ కల్యాణ్..