* నేటి నుంచి ఫిఫా వరల్డ్కప్ క్వార్టర్ ఫైనల్స్.. రాత్రి 8.30 గంటలకు బ్రెజిల్తో క్రొయేషియా ఢీ, రాత్రి 12.30కి అర్జెంటీనాతో నెదర్లాండ్స్ మ్యాచ్ * బలహీనపడుతున్న మాండూస్ తుఫాన్.. నేటి అర్ధరాత్రికి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరందాటే అవకాశం * శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. శబరిమలకు లక్షలాదిగా చేరుకున్న భక్తులు, నిన్న రాత్రి నుంచి పూర్తిగా నిండిపోయిన కంపార్ట్మెంట్లు, అయ్యప్ప భక్తులతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ * నేడు మధ్యాహ్నం 1.20కి…
* నేడు గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్.. * గుజరాత్లో రెండు దశల్లో 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్.. 64.33 శాతం పోలింగ్ నామోదు.. 37 కేంద్రాల్లో కౌంటింగ్, అన్ని పార్టీల నుంచి మొత్తం 1,621 మంది అభ్యర్థులు * హిమాచల్ప్రదేశ్లో 68 స్థానాలకు ఓట్ల లెక్కింపు * ప్రకాశం : పెద్దారవీడు మండలం దేవరాజుగాట్టు నుండి ప్రారంభం కానున్న ప్రభుత్వ విప్ కొత్తపేట…
* నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే.. ఢాకా వేదికగా ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ * నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమవేశాలు.. 16 బిల్లులను ప్రవేశపెట్టెందేకు ప్రభుత్వం ప్రయత్నాలు * నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం.. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, భారీ బహిరంగసభలో పాల్గొననున్న తెలంగాణ సీఎం * విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేడు జయహో బీసీ మహాసభ.. బీసీ…
* నేడు లోక్సభ స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల అజెండాపై చర్చ * నేడు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించనున్న సీఎం వైఎస్ జగన్.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుని నేరుగా దర్గా చేరుకోనున్న సీఎం.. రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ లో జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్న జగన్.. మధ్యాహ్నం 1.30కి కడప ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం బయల్దేరనున్న సీఎం జగన్. * నిర్మల్:…
* నేడు ఢిల్లీలో జీ-20 సన్నాహక సమావేశం, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం, హాజరుకానున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, రాజకీయ పార్టీల అధ్యక్షులు * నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉదయం 11.35 గంటలకు గో మందిరం( అలిపిరి) సందర్శన, మధ్యాహ్నం 12.50 గంటలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం, మధ్యాహ్నం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి డిల్లీ తిరుగుప్రయాణం . * నేడు ఢిల్లీకి ఏపీ సీఎం…
What’s Today: • నేడు ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు.. బరిలో 1,349 మంది అభ్యర్థులు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్.. డిసెంబర్ 7న కౌంటింగ్ • నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. విశాఖలో నేవీ డే ఉత్సవాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి • విజయవాడ: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ, గూడ్స్ వాహనాలకు అనుమతి నిరాకరణ.. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2…
What’s Today: • ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు నేడు కాంగ్రెస్ వ్యూహం ఖరారు.. నేడు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ • కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కుమార్తె వివాహానికి హాజరు కానున్న సీఎం • తిరుమల: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం • తూర్పుగోదావరి జిల్లా: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదు…
What’s Today: • నేటి నుంచి కడప జిల్లాలో రెండు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న జగన్.. • విశాఖలో నేవీ డే వేడుకలకు సర్వం సిద్ధం.. నేడు ఫైనల్ రిహార్సల్స్.. ఎల్లుండి విశాఖ రానున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము • విజయనగరం: నేడు జడ్పీ స్థాయి సంఘాల సమావేశం.. ఉమ్మడి జిల్లాలోని శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం • నంద్యాల: నేడు…
What’s Today: • నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన.. జగనన్న విద్యాదీవెన 4వ విడత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేయనున్న సీఎం.. టిప్పు సుల్తాన్ మైదానంలో బహిరంగసభలో పాల్గొననున్న జగన్ • నేటి నుంచి ప.గో. జిల్లాలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన • తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. ఆనంద నిలయానికి బంగారు తాపడం, వైకుంఠ ద్వారదర్శనంపై…