What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు బోయిన్పల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు, నేటి అవగాహన సదస్సుకు వెళ్లాలని ఉత్తమ్కు ఖర్గే సూచన,
* హైదరాబాద్: నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
* తూ.గో: ఎమ్మెల్యే అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును సీబీఐతో విచారణ జరపాలన్న పిటిషన్పై నేడు విచారణ.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు
* తిరుమల: నేటి నుంచి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారి కౌంటర్ల కుదింపు, నేటి నుంచి నాలుగు ప్రాంతాలలో టోకెన్లు జారి, అలిపిరి, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనున్న అధికారులు.. ఇవాళ కౌంటర్ వద్దకు వెళ్ళిన భక్తులకు ఎల్లుండి దర్శన టోకెన్లు ఇవ్వనున్న అధికారులు
* కడప: 43వ డివిజన్ లో డిప్యూటీ సిఎం అంజద్ బాషా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
* విశాఖ: అరకు పర్యటక రైలుకు భారీ డిమాండ్.. రద్దీకి అనుగుణంగా మరో విస్టా డోమ్ కోచ్. డిమాండ్ ఆధారంగా మూడో కోచ్ అందుబాటులోకి తెచ్చిన వాల్తేర్ డివిజన్
* అనంతపురం: కంబదూరు మండలంలోని MPDO కార్యాలయంలో పింఛన్లు పెంపు వారోత్సవాలలో పాల్గొననున్న మంత్రి ఉష శ్రీ చరణ్.
* పశ్చిమగోదావరిజిల్లా: ఇరగవరం మండలం కత్తవపాడులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..మనుబోలు.. వెంకటాచలం.మండలాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
* పల్నాడు: చిలకలూరిపేట 32 వార్డులో సచివాలయం వద్ద నుండి నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజిని…
* శ్రీ సత్యసాయి: పెనుకొండలో నేటి నుంచి బాబయ్య స్వామి దర్గా గంధం వేడుకలు.
* పార్వతీపురం మన్యం జిల్లా: పాచిపెంట మండలం గురివినాయుపేట పంచాయతీ లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం లొక పాల్గోనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.. అనంతరం సాలూరు మండలం బోగవలసలో పెన్షన్లు పంపిణీ లో హాజరు కానున్మ డిప్యూటీ సీఎం రాజన్న దొర
* చిత్తూరు: నేటి నుండి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు ఎటువంటి అనుమతులు లేదని నోటీసులు జారీ చేసిన పోలీసులు.. చంద్రబాబు రోడ్ షో, సభల్లో పాల్గొంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన పోలీసులు..
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!