What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
* హైదరాబాద్: నేడు బోయిన్పల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు, నేటి అవగాహన సదస్సుకు వెళ్లాలని ఉత్తమ్కు ఖర్గే సూచన,
* హైదరాబాద్: నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన
Also Read
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
* తూ.గో: ఎమ్మెల్యే అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును సీబీఐతో విచారణ జరపాలన్న పిటిషన్పై నేడు విచారణ.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు
* తిరుమల: నేటి నుంచి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారి కౌంటర్ల కుదింపు, నేటి నుంచి నాలుగు ప్రాంతాలలో టోకెన్లు జారి, అలిపిరి, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనున్న అధికారులు.. ఇవాళ కౌంటర్ వద్దకు వెళ్ళిన భక్తులకు ఎల్లుండి దర్శన టోకెన్లు ఇవ్వనున్న అధికారులు
* కడప: 43వ డివిజన్ లో డిప్యూటీ సిఎం అంజద్ బాషా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
* విశాఖ: అరకు పర్యటక రైలుకు భారీ డిమాండ్.. రద్దీకి అనుగుణంగా మరో విస్టా డోమ్ కోచ్. డిమాండ్ ఆధారంగా మూడో కోచ్ అందుబాటులోకి తెచ్చిన వాల్తేర్ డివిజన్
* అనంతపురం: కంబదూరు మండలంలోని MPDO కార్యాలయంలో పింఛన్లు పెంపు వారోత్సవాలలో పాల్గొననున్న మంత్రి ఉష శ్రీ చరణ్.
* పశ్చిమగోదావరిజిల్లా: ఇరగవరం మండలం కత్తవపాడులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..మనుబోలు.. వెంకటాచలం.మండలాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
* పల్నాడు: చిలకలూరిపేట 32 వార్డులో సచివాలయం వద్ద నుండి నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజిని…
* శ్రీ సత్యసాయి: పెనుకొండలో నేటి నుంచి బాబయ్య స్వామి దర్గా గంధం వేడుకలు.
* పార్వతీపురం మన్యం జిల్లా: పాచిపెంట మండలం గురివినాయుపేట పంచాయతీ లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం లొక పాల్గోనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.. అనంతరం సాలూరు మండలం బోగవలసలో పెన్షన్లు పంపిణీ లో హాజరు కానున్మ డిప్యూటీ సీఎం రాజన్న దొర
* చిత్తూరు: నేటి నుండి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు ఎటువంటి అనుమతులు లేదని నోటీసులు జారీ చేసిన పోలీసులు.. చంద్రబాబు రోడ్ షో, సభల్లో పాల్గొంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన పోలీసులు..
తాజావార్తలు
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో