What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు బోయిన్పల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు, నేటి అవగాహన సదస్సుకు వెళ్లాలని ఉత్తమ్కు ఖర్గే సూచన,
* హైదరాబాద్: నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
* తూ.గో: ఎమ్మెల్యే అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును సీబీఐతో విచారణ జరపాలన్న పిటిషన్పై నేడు విచారణ.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు
* తిరుమల: నేటి నుంచి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారి కౌంటర్ల కుదింపు, నేటి నుంచి నాలుగు ప్రాంతాలలో టోకెన్లు జారి, అలిపిరి, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనున్న అధికారులు.. ఇవాళ కౌంటర్ వద్దకు వెళ్ళిన భక్తులకు ఎల్లుండి దర్శన టోకెన్లు ఇవ్వనున్న అధికారులు
* కడప: 43వ డివిజన్ లో డిప్యూటీ సిఎం అంజద్ బాషా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
* విశాఖ: అరకు పర్యటక రైలుకు భారీ డిమాండ్.. రద్దీకి అనుగుణంగా మరో విస్టా డోమ్ కోచ్. డిమాండ్ ఆధారంగా మూడో కోచ్ అందుబాటులోకి తెచ్చిన వాల్తేర్ డివిజన్
* అనంతపురం: కంబదూరు మండలంలోని MPDO కార్యాలయంలో పింఛన్లు పెంపు వారోత్సవాలలో పాల్గొననున్న మంత్రి ఉష శ్రీ చరణ్.
* పశ్చిమగోదావరిజిల్లా: ఇరగవరం మండలం కత్తవపాడులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..మనుబోలు.. వెంకటాచలం.మండలాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
* పల్నాడు: చిలకలూరిపేట 32 వార్డులో సచివాలయం వద్ద నుండి నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజిని…
* శ్రీ సత్యసాయి: పెనుకొండలో నేటి నుంచి బాబయ్య స్వామి దర్గా గంధం వేడుకలు.
* పార్వతీపురం మన్యం జిల్లా: పాచిపెంట మండలం గురివినాయుపేట పంచాయతీ లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం లొక పాల్గోనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.. అనంతరం సాలూరు మండలం బోగవలసలో పెన్షన్లు పంపిణీ లో హాజరు కానున్మ డిప్యూటీ సీఎం రాజన్న దొర
* చిత్తూరు: నేటి నుండి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు ఎటువంటి అనుమతులు లేదని నోటీసులు జారీ చేసిన పోలీసులు.. చంద్రబాబు రోడ్ షో, సభల్లో పాల్గొంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన పోలీసులు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..