* ఆక్లాండ్: నేడు భారత్ – న్యూజిలాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్… టాస్గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. * తిరుమల: ఇవాళ ఆన్లైన్లో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. డిసెంబర్ మాసానికి సంబంధించిన కోటా విడుదల చేయనున్న అధికారులు. * ఢిల్లీ: నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి * నేడు సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు…
* ఫిఫా వరల్డ్కప్లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు స్విట్జర్లాండ్తో కెమెరూన్ ఢీ.. సాయంత్రం 6.30 గంటలకు ఉరుగ్వేతో సౌత్ కొరియా మ్యాచ్, రాత్రి 9.30 గంటలకు పోర్చుగల్తో తలపడనున్న ఘానా * తిరుమల: నేడు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు డిసెంబర్ నెల టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ * బాపట్ల: అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.…
* ఏపీలోని పెండింగ్ సమస్యలపై కేంద్రం ఫోకస్.. నేడు ఉదయం 10.30 గంటలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జీవోసీ భేటీ * నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షపత్రాలు పంపిణీ చేయనున్న సీఎం * ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ * ఖమ్మం: నేడు రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో గొత్తికోయల చేతిలో పోడు…
What’s Today: • కర్నూలు: ఎమ్మిగనూరులో నేడు సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం.. హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ • సత్యసాయి జిల్లా: సత్యసాయి బాబా 97 వ జయంతి పురస్కరించుకుని నేటి నుంచి పుట్టపర్తిలో నారాయణ సేవ కార్యక్రమం • తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో నేటితో ముగియనున్న జాతీయ ఆయుర్వేద పర్వ్.. ప్రజల్లో ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచేందుకు ఆనం కళాకేంద్రంలో జరుగుతున్న ఉత్సవం • ప్రకాశం: ఒంగోలు మండలం చేజర్లలో నూతనంగా…
What’s Today: • తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. ఈరోజు, రేపు చలి పెరిగే అవకాశం.. తెలంగాణలోని వికారాబాద్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు • హైదరాబాద్: నేడు, రేపు ఫార్ములా ఈ రేసింగ్ లీగ్ ట్రయల్ రన్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రయల్ రన్ • తూర్పుగోదావరి జిల్లా్: నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు • విజయవాడ:…
What’s Today: • అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష • తిరుపతి జిల్లా: శ్రీహరి కోట నుంచి ఈరోజు ఉ.11:30 గంటలకు మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ను ప్రయోగించనున్న ఇస్రో • బాపట్ల: నేడు బాపట్ల మండలం ఖాజీపాలెంలోని కెవిఆర్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా • నేడు ప్రకాశం జిల్లాలో…
* నేడు విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు రోజుల పాటు పర్యటన.. ప్రధానికి స్వాగతం పలకనున్న గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్.. * నేడు విశాఖలో ప్రధాని మోడీ రోడ్ షో.. మారుతి జంక్షన్ నుంచి రెండు కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో.. 30 వేల మంది కార్యకర్తలు, ఉత్తరాంధ్ర కళాబృందాలతో స్వాగతం పలకనున్న బీజేపీ నాయకత్వం * సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన, ప్రధాని మోడీతో కలిసి పలు అభివృద్ది,…
* టీ20 వరల్డ్కప్: నేడు రెండో సెమీస్లో భారత్తో ఇంగ్లాండ్ ఢీ.. ఆడిలైడ్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న పాకిస్థాన్ * హిమాచల్: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఈ నెల 12న ఒకే దశలో హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలు * హైదరాబాద్: నేడు ఉదయం 11 గంటలకు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రమాణస్వీకారం.. కూసుకుంట్లతో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించనున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి * నేడు సిద్ధిపేట జిల్లాలో గవర్నర్ తమిళిసై…
* టీ20 వరల్డ్కప్లో నేడు తొలి సెమీస్… పాకిస్థాన్తో న్యూజిలాండ్ ఢీ.. సిడ్నీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ * ఇవాళ సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్ చంద్రచూడ్.. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం.. సీజేఐగా రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్న జస్టిస్ చంద్రచూడ్ * టీ20 వరల్డ్ కప్లో రేపు రెండో సెమీస్.. భారత్తో తలపడనున్న ఇంగ్లండ్ * ఎల్లుండి విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన…