What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20.. ముంబై వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్
* నేడు గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కసరత్తు, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధేశిస్తూ కేంద్రం గెజిట్ జారీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం యత్నం
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
* తూ.గో: నేడు రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు లబ్ధిదారులతో సీఎం జగన్ ముఖాముఖి
* కాకినాడ: నేడు తునిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* తిరుమల: .వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి 7.68 కోట్ల రూపాయలను హుండీ ఆదాయంగా సమర్పించిన భక్తులు.. ఇప్పటి వరకు గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన లభించిన రూ.6.31 కోట్లే అత్యధిక హుండీ ఆదాయం
* తిరుమల: జనవరి 11 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం భక్తులుకు తిరుపతిలో టోకేన్లు జారి చేస్తూన్న టిటిడి
* నెల్లూరు జిల్లా: నేడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగే వై.ఎస్.ఆర్.పెన్షన్ల కానుక కార్యక్రమంలో పాల్గొంటారు.
* అల్లూరి జిల్లా: వర్షాన్ని తలపిస్తున్న పొగ మంచు.. పాడేరు లో 15.. మినుములురు 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* సీఎం పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ట్రాఫిక్ ఆంక్షలు, ఉదయం ఏడు గంటల నుంచి రాజమండ్రి నగరంలో ఆర్టీసీ బస్సులు దారి మళ్లింపు.. స్టేడియం రోడ్, వై-జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్సులు జాతీయరహదారి మీదుగా డైవర్షన్, బహిరంగ సభకు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు
* కడపలో పదో డివిజన్లో డిఫ్యూటీ సీఎం అంజద్బాష గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం
* విజయనగరం: గంట్యాడలో నేడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య..
* తిరుమల: ఇవాళ శ్రీవారిని దర్శించుకోనున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై
* తిరుపతి: నేడు పద్మావతి మహిళా యూనివర్సిటీ పాలక మండలి సమావేశం, నేడు శ్రీనివాసమంగాపురంలో ద్వాదశి ద్వారా దర్శనం
* చిత్తూరు జిల్లా: ఎస్ఆర్ పురం మండలం ఎస్ఎల్ వి కళ్యాణ మండపంలో నూతన పింఛన్ల పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి
* చిత్తూరు: రేపటి నుండి ముడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
* శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి ధర్మాన.
* శ్రీకాకుళం: బూర్జ పంచాయితీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. హాజరుకానున్న స్పీకర్ తమ్మినేని సీతారాం.
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!