* నేడు హైదరాబాద్కు టి.కాంగ్రెస్ ఇంఛార్జ్ థాక్రే.. సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సింధు ఇంటికి థాక్రే.. రేపు డీసీసీ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్తో సమావేశం * ప్రకాశం జిల్లా: పొదిలి శివాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా అశ్వవాహన ఉత్సవం, త్రిషులేశ్వరవతారంలో దర్శనం ఇవ్వనున్న స్వామివారు. * పల్నాడు: నేడు అమరావతిలో పర్యటించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు తదితరులు.. * అమరావతిలో జ్ఞాన బుద్ధ ప్రాజెక్టును…
* హైదరాబాద్: నేడు ఫార్ములా ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్షిప్.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫార్ములా ఈ రేస్ * నేడు నేషనల్ పోలీస్ అకాడమీకి కేంద్ర హోంమంత్రి అమిత్షా.. పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొననున్న కేంద్రమంత్రి అమిత్షా * శ్రీశైలంలో నేటి నుండి ఈనెల 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం.. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న శ్రీకాళహస్తి దేవస్థానం.. సాయంత్రం బ్రహ్మోత్సవాలకు…
* నేడు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణ.. అదానీ గ్రూప్ హిండెన్బర్గ్ నివేదికపై ఆరోపణలపై రిటైర్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్ * వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు కడప నుంచి హైదరాబాద్కు తరలింపు.. కడప జైలు నుంచి తెల్లవారుజామున 4 గంటలకు నిందితులను నాలుగు ప్రత్యేక వాహనాల్లో తరలించిన పోలీసులు.. నేడు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ సీబీఐ కోర్టులో నిందితులను హాజరపరచనున్న పోలీసులు * నేటి నుంచి తెలంగాణలో బీజేపీ…
* తిరుమల: శ్రీవారి ఆలయంలో రథస్తమి వేడుకలు.. సప్తవాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్పస్వామి.. సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్పస్వామి దర్శనం * ఆదిలాబాద్: నేటితో ముగియనున్న నాగోబా జాతర.. ఐదు రోజుల పాటు ఘనంగా సాగిన నాగోబా ప్రత్యేక పూజలు.. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ నుంచి హాజరైన భక్తులు.. చివరిరోజు దర్శనానికి క్యూ కట్టిన గిరిజనేతరులు * నేటి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీలు.. పదోన్నతులకు సంబంధించిన దరఖాస్తులు 30వ తేదీ వరకు స్వీకరణ *…
* నేడు పురుషుల హాకీ వరల్డ్కప్ సెమీస్.. తొలి సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడనున్న జర్మనీ.. మరో సెమీస్లో బెల్జియం, నెదర్లాండ్స్ ఢీ * నేడు భారత్తో కివీస్ తొలి టీ20 మ్యాచ్.. రాంచీ వేదికగా ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం * ఢిల్లీ: శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు విచారణ.. ఉదయం 10 గంటలకు విచారణ జరపనున్న సీబీఐ స్పెషల్ కోర్టు.. తన నానమ్మ అంత్యక్రియల కోసం శరత్ చంద్రారెడ్డి మధ్యంతర…
* నేడు దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే ఉత్సవాలు.. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగనున్న రిపబ్లిక్ డే కార్యక్రమం.. ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగనున్న పరేడ్ * గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయు సేన, నావీకి చెందిన ఒక్కొక్క బృందం కవాతు.. జాతీయ గీతం ఆలాపన సంధర్భంగా 21 గన్ సెల్యూట్స్ కోసం సాంప్రదాయంగా ఉపయోగించే…