* నేడు భారత్-శ్రీలంక మధ్య చివరి టీ20.. రాజ్కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు * గుంటూరు: నేటి నుంచి ఈ నెల 9 వరకు ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం బీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో సీనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ .. * నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పటాన్ చెరు నియోజకవర్గంలో…
What’s Today: * నేటి నుంచి విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్.. వైద్యులతో వర్చువల్గా ప్రసంగించనున్న సీఎం జగన్.. హాజరుకానున్న 100 మంది విదేశీ, 450 మంది స్వదేశీ నిపుణులు.. వివిధ రకాల వ్యాధులు, వాటి చికిత్సా విధానంపై చర్చ.. తొలిరోజు సమావేశంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ * అమరావతి: నేడు వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం * నేడు కుప్పంలో చంద్రబాబు…
నేడు భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20.. రాత్రి 7 గంటలకు పుణె వేదికగా ప్రారంభంకానున్న మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ * ఢిల్లీలో నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో సదస్సు.. * నేడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ.. వైఎస్ వివేకా హత్య…
* హైదరాబాద్: నేడు బోయిన్పల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు, నేటి అవగాహన సదస్సుకు వెళ్లాలని ఉత్తమ్కు ఖర్గే సూచన, * హైదరాబాద్: నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన * తూ.గో: ఎమ్మెల్యే అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును సీబీఐతో విచారణ జరపాలన్న పిటిషన్పై నేడు విచారణ.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు * తిరుమల: నేటి నుంచి తిరుపతిలో వైకుంఠ ద్వార…
* నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20.. ముంబై వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ * నేడు గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కసరత్తు, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధేశిస్తూ కేంద్రం గెజిట్ జారీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు కేంద్రం యత్నం * తూ.గో: నేడు రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటన.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు…
* నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్.. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్ * తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ * నేడు తిరుమలకు చేరుకోనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. మూడు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్న చంద్రచూడ్.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రచూడ్ * కాకినాడ: నేడు కోటనందురులో టీడీపీ కార్యకర్తల సమావేశం.. హాజరుకానున్న యనమల…
* హైదరాబాద్: నేడు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు * కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం.. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం.. మధ్యాహ్నం పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న జగన్.. * పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరంలో…