What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు భారత్-శ్రీలంక మధ్య చివరి టీ20.. రాజ్కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు
* గుంటూరు: నేటి నుంచి ఈ నెల 9 వరకు ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం బీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో సీనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ..
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పటాన్ చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* సంగారెడ్డి: నేడు ఐఐటీ హైదరాబాద్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు రూపొందించిన 30 ఆవిష్కరణలను తిలకించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
* గుంటూరు: నేడు తెనాలి ఎన్వీఆర్ కన్వెన్షన్ లో మాధవ పెద్ది సత్యం శత జయంతి సందర్భంగా పురస్కారాలు.. సినీ గాయని ఎస్పీ శైలజ, సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ లకు పురస్కారాలు ప్రదానం చేయనున్న నిర్వాహకులు.
* పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురంలో గడపగడపకు మనప్రభుత్వం ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రులు కొట్టుసత్యనారాయణ, జోగిరమేష్, మేరుగ నాగార్జున, మాజీ మంత్రులు పేర్ని నాని, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు హాజరు.. 28 కోట్ల రూపాయాల విలువైన పనులకు శంకుస్థాపన..
* కడప: నేటి నుంచి ఈ నెల 18 వరకు ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటి విద్యార్ధులకు సంక్రాంతి సెలవులు. విద్యార్ధులు స్వగ్రామం వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు చేసిన అధికారులు
* కడప: నేటి నుంచి యోగి వేమన యూనివర్శిటీలో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి హాజరు కానున్న చరిత్ర కారులు, పరిశోధకులు
* అనంతపురం : శెట్టూరు మండల పరిధిలోని యర్రబోరేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* అనకాపల్లి జిల్లా: కోటపాడు (మం) మల్లంపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యుటీ సీఎం ముత్యాల నాయుడు
* విశాఖ: ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో సదస్సు.. “ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటు
న్నారు”అనే అంశంపై చర్చ.. ముఖ్య అతిథిగా జయప్రకాశ్ నారాయణ., పాల్గొననున్న ప్రధాన రాజకీయపార్టీల ముఖ్య నాయకత్వం
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో వార్షిక ప్రణయకలహ మహోత్సవం
* విశాఖ: గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ
* పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో నేడు కొత్తగా పెన్షన్స్ పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.
* నంద్యాల: నేడు టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
* విశాఖలో నేడు మంత్రి సీదిరి అప్పలరాజు పర్యటన.. ఫిషింగ్ హార్బర్లో మోడ్రన్ మార్కెట్ ను ప్రారంభించనున్న మంత్రి
తాజావార్తలు
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!