* నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో.. ట్రాఫిక్ ఆంక్షలు * నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. సాయంత్రం 4 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నడ్డా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం.. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగంతో ముగియనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ స
* నేడు భారత్-శ్రీలంక మధ్య చివరి టీ20.. రాజ్కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు * గుంటూరు: నేటి నుంచి ఈ నెల 9 వరకు ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం బీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో సీనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ .. * నేడు �
నేడు భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20.. రాత్రి 7 గంటలకు పుణె వేదికగా ప్రారంభంకానున్న మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ * ఢిల్లీలో నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెం�
* హైదరాబాద్: నేడు బోయిన్పల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు, నేటి అవగాహన సదస్సుకు వెళ్లాలని ఉత్తమ్కు ఖర్గే సూచన, * హైదరాబాద్: నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన * తూ.గో: ఎమ్మెల్యే అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును సీబీఐతో విచారణ జరపాలన్న పిటిషన్పై నేడు విచారణ.. హైక�
* నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20.. ముంబై వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ * నేడు గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కసరత్తు, కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ధేశిస్తూ కేంద్రం గెజిట్ జారీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన�
* హైదరాబాద్: నేడు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు * కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం.. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయ�
* నేటితో ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు * నేడు స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్థంతి.. పీవీ జ్ఞానభూమి దగ్గర నివాళులర్పించనున్న ప్రముఖులు * కడప: నేటి నుంచి మూడురోజుల పాటు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం, నగరంలో పలు ప్రైవేట్ కార�
* నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న సీఎం జగన్ * హైదరాబాద్: నేడు ఉదయం 11.30 గంటలకు గాంధీ భవన్కు దిగ్విజయ్సింగ్.. టి.కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ.. ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడనున్న దిగ్విజయ్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్మ
* హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు.. పాల్గొననున్న సీఎం కేసీఆర్, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్న అధికారులు * నేడు బాపట్ల జిల్లా యడ్లపల్లిలో సీఎం వైఎస్ జగన్ ప