What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్..
* గుజరాత్లో రెండు దశల్లో 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్.. 64.33 శాతం పోలింగ్ నామోదు.. 37 కేంద్రాల్లో కౌంటింగ్, అన్ని పార్టీల నుంచి మొత్తం 1,621 మంది అభ్యర్థులు
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
* హిమాచల్ప్రదేశ్లో 68 స్థానాలకు ఓట్ల లెక్కింపు
* ప్రకాశం : పెద్దారవీడు మండలం దేవరాజుగాట్టు నుండి ప్రారంభం కానున్న ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి పాదయాత్ర.. ఏపీ సీఎం జగన్ సుపరిపాలన అందించాలని కోరుతూ తిరుమల నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి..
* తిరుమల: ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం రెండు గంటలకు పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని చేరుకొనున్న చంద్రబాబు, చేబ్రోలు మండలం నారాకోడూరు నుండి పొన్నూరు వరకు రోడ్ షో.. అనంతరం పొన్నూరులో బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.
* తూర్పుగోదావరి జిల్లా : నేడు, రేపు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్. విజయ ప్రతాప్ రెడ్డి, పర్యటన.. క్షేత్ర స్థాయి తనిఖీలో భాగంగా రేషన్ షాపులు, మొబైల్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలు, స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పథకం అమలు, ఇతర సంక్షేమ పథకాలు అమలు తీరు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ల వసతి గృహల నిర్వహణను పరిశీలన
* గుంటూరు: నేడు తాడికొండ మేడికొండూరు మండలాల్లో పర్యటించనున్న భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు.. పొన్నెకల్లు ,రావెల, మందపాడు, సిరిపురం గ్రామాల్లో మిర్చి పంటను పరిశీలించనున్న శాస్త్రవేత్తలు..
* బాపట్ల జిల్లా: కొల్లూరు మండలం తోకలవారిపాలెంలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగర్జున.
* ఏలూరు జిల్లా: నేటి నుంచి మూడు రోజులపాటు జంగారెడ్డిగూడెంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు.. ముఖ్య అతిథిగా పాల్గొనున్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపి బృందాకరత్..
* అనంతపురం : శెట్టూరు మండల పరిధిలోని అనుంపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* సత్యసాయి : మడకశిర మండలం భక్తరపల్లి శ్రీలక్ష్మీనరసంహస్వామి జిల్లేడుగుంట ఆంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో బాగంగా నేడు స్వామి వార్ల బ్రహ్మరథోత్సవం.
* అనంతపురం : పామిడి పట్టణంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు.
* విశాఖ: నేడు రోస్ హిల్స్ అమలోద్భవిమాత కొండగుడి పండుగ.. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలి వస్తున్న భక్తులు. భారీగా పోలీసు బందోబస్తు… ఓల్డ్ టౌన్ లో ట్రాఫిక్ ఆంక్షలు
* కడప నగరంలోని 39 వ డివిజన్ లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
* విశాఖ: నేడు నగరానికి రానున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.. వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణాలో పర్యటించనున్న గవర్నర్
* కాకినాడ: నేటి నుంచి అన్నవరం సత్యదేవుని ఆలయంలో స్టీల్ ప్లేట్ లలో అన్న ప్రసాదం.. అరిటాకాలు లభ్యత పూర్తిగా లేకపోవడం, వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం.. స్టీల్ ప్లేట్ లను శుభ్రం చేయడానికి మిషన్లు సిద్ధం చేసిన అధికారులు
* కర్నూలు: నేడు తుగ్గలి మండలం జొన్నగిరిలో శ్రీ దస్తగిరి స్వామి ఉర్సు మహోత్సవం
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!