What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు సాయంత్రం 5 గంటలకు ఓబీసీ ఎంపీల సమావేశం.. బీసీల జనగణన, ఓబీసీ రిజర్వేషన్ 52 శాతానికి పెంపుపై చర్చ, ఓబీసీలకు క్రిమిలేయర్ ఎత్తివేయాలనే అంశాలపై చర్చించనున్న ఎంపీలు
* నేడు హైదరాబాద్కు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. తాజ్కృష్ణ ఇన్వెస్ట్మెంట్ మీట్లో పాల్గొననున్న మాన్.. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో లంచ్మీట్లో పాల్గొననున్న పంజాబ్ సీఎం
Also Read
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
* ఇవాళ సీఎం వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా దర్శి పర్యటన.. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహ రిసెప్షన్కు హాజరుకానున్న సీఎం.. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు దర్శి చేరుకోనున్న సీఎం .. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తనయుడి వివాహ రిసెప్షన్కు హాజరుకానున్న సీఎం, అనంతరం 12 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1 గంటకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్
* ఇవాళ సాయంత్రం సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన.. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం, సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం. 5.30 గంటలకు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్కు చేరుకోనున్న సీఎం. క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం, సాయంత్రం 6 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్
* హైదరాబాద్: నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు మరోసారి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి..
* రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గములో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలలలో పాల్గొననున్న కేటీఆర్
* హైదరాబాద్: ఇవాళ సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల సమావేశం
* ఢిల్లీలో నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
* బాపట్ల : చీరాల కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని 125 బంగారు పుష్పాలతో సువర్ణ పుష్పార్చన..
* గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొనసాగుతున్న జాతీయస్థాయి గిరిజన విద్యార్థుల క్రీడలు… ఈనెల 22 వరకు జరగనున్న పోటీలు…
* గుంటూరు: ఈనెల 21న సీఎం జగన్ జన్మదిన వేడుకలు సందర్భంగా నేడు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలలో పాల్గొననున్న వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు…
* విశాఖ: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండో రోజు పర్యటన… అవంతి విద్యాసం స్థల్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గో నున్న వెంకయ్యనాయుడు
* తూర్పుగోదావరి జిల్లా : నేటితో ముగియనున్న కొవ్వూరు సంస్కృత పాఠశాల ఆవరణలోని కంచికామకోటి 70వ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి దశ సహస్ర భగవద్గీత పారాయణం, వేలాదిగా తరలివస్తున్న భక్తులు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టి.పి. గూడూరు..ముత్తుకూరు మండలాలలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు
* శ్రీకాకుళం రూరల్ మండలం, కళ్లెపల్లి గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొననున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.
* అనకాపల్లి జిల్లా కె కోటపాడు మం” దాలివలస గ్రామంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గోన్ననున్న ఉప ముఖ్యమంత్రి బూడి.ముత్యాలనాయుడు
తాజావార్తలు
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!