What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి ఫిఫా వరల్డ్కప్ క్వార్టర్ ఫైనల్స్.. రాత్రి 8.30 గంటలకు బ్రెజిల్తో క్రొయేషియా ఢీ, రాత్రి 12.30కి అర్జెంటీనాతో నెదర్లాండ్స్ మ్యాచ్
* బలహీనపడుతున్న మాండూస్ తుఫాన్.. నేటి అర్ధరాత్రికి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరందాటే అవకాశం
Also Read
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
* శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. శబరిమలకు లక్షలాదిగా చేరుకున్న భక్తులు, నిన్న రాత్రి నుంచి పూర్తిగా నిండిపోయిన కంపార్ట్మెంట్లు, అయ్యప్ప భక్తులతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
* నేడు మధ్యాహ్నం 1.20కి బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించనున్న పార్టీ అధినేత కేసీఆర్
* హైదరాబాద్: నేడు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన.. మైండ్ స్పేస్ దగ్గర ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్.. శంకుస్థాపన తర్వాత అప్పా పోలీసు అకాడమీ దగ్గర సభలో ప్రసంగించనున్న కేసీఆర్..
* నేడు గుంటూరులో పర్యటించనున్న కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ముక్ మీత్ భాటియా.. ప్రీ మాట్రిక్ బాలికల హాస్టల్లతోపాటు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించనున్న భాటియా.
* గుంటూరు: నేడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు జాబ్ మేళా
* గుంటూరు: నేటి నుండి మూడు రోజులు పాటు పరమయ్య కుంటలోని భద్రకాళి అమ్మవారి దేవస్థానం బోనాల జాతర ఉత్సవం.
* నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. పొన్నూరులో ముస్లిం సంఘాలతో సమావేశం కానున్న చంద్రబాబు. సాయంత్రం అప్పికట్ల నుండి బాపట్ల వరకు రోడ్ షో.. అనంతరం బాపట్ల అంబేద్కర్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.
* పల్నాడు: రేపు జొన్నలగడ్డలోని 220 కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నరసరావుపేట టౌన్, రూరల్ మండల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం.
* విశాఖపట్నం- విజయవాడ మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలును గుంటూరు వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు…
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు
* నెల్లూరు: విడవలూరులోని మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర నైపుణ అభివృద్ధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం శాఖ మంత్రి తానేటి వనిత కార్యక్రమాలు. ఉదయం 11 గంటలకు విజయవాడ రాజ్ భవన్ లో జరిగే ఆర్మడ్ ఫోర్స్ ఫ్లాగ్ డే కార్యక్రమానికి హాజరవుతారు.
* కడప: నేడు కన్యతీర్థం నుంచి స్టీల్ ప్లాంట్ కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర ప్రారంభం.. 13న కలెక్టరేట్ చేరుకోనున్న పాదయాత్ర..
* శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తర్లాకోటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. పాల్గొననున్న రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
* విశాఖ: నేడు నగరంలో పర్యటించనున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.
* వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు మరోసారి అనుమతి నిరాకరించిన పోలీసులు.. మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ షర్మిల మీడియా సమావేశం.. పాదయాత్రకు అనుమతి నిరాకరించడం పై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న షర్మిల
తాజావార్తలు
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!