* నేడు దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే ఉత్సవాలు.. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సాగనున్న రిపబ్లిక్ డే కార్యక్రమం.. ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ వద్ద ప్రారంభమై ఎర్రకోట వరకు సాగనున్న పరేడ్ * గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్మీకి చెందిన నాలుగు బృందాలు, వాయు సేన, నావీకి చెందిన ఒక్కొక్క బృందం కవాతు.. జాతీయ గీతం ఆలాపన సంధర్భంగా 21 గన్ సెల్యూట్స్ కోసం సాంప్రదాయంగా ఉపయోగించే…
* ఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ఈజిప్టు అధ్యక్షుడు భేటీ.. వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చ * ఢిల్లీ: నేడు పోలవరంపై సీడబ్ల్యూసీ సమావేశం.. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీ భేటీ.. హాజరుకానున్న ఏపీ, తెలంగాణ, ఒడిశా; మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అధికారులు * ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పఠాన్ మూవీ విడుదల.. 100 దేశాల్లో విడుదల కానున్న మూవీ.. పఠాన్ మూవీకి 4.19 లక్షల అడ్వాన్స్ టికెట్లు బుకింగ్ * అమరావతి: డా.…
* నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే.. ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. మరో క్లీన్ స్వీప్పై టీమిండియా కన్ను * అమరావతి: జీవో నంబర్ 1 పై నేడు హైకోర్టులో కొనసాగనున్న విచారణ.. అదనపు పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు.. అన్ని పిటిషన్లను నేడు విచారించనున్న ధర్మాసనం * జగిత్యాల జిల్లా: నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయాలను సందర్శించనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ధర్మపురి నుండి…
* నేడు టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి.. బాలీవుడ్ నటుడు సునిల్శెట్టి కుమార్తె అతియాతో పెళ్లి.. * అమరావతి: జోవో నంబర్ 1పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ.. * విశాఖ: ఉమ్మడి విశాఖ జిల్లాకు చేరుకున్న 45వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్స్.. నేటి నుంచి బూస్టర్ డోస్ పంపిణీ కోసం స్పెషల్ డ్రైవ్.. ఒక్కో ఆరోగ్య కేంద్రానికి 500 వ్యాక్సిన్ల వరకు కేటాయింపు… * విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈనెల 30న ప్రజాగర్జన బహిరంగ…
* నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే.. రాయ్పూర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.. మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ * హైదరాబాద్: నేడు రెండోరోజు కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్రావు థాక్రే పర్యటన.. మహిళా కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, ఐఎన్టీయూసీ నేతలతో భేటీ * ఆదిలాబాద్: కేస్తాపూర్లో నేటి నుంచి నాగోబా జాతర.. అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభంకానున్న నాగోబా జాతర, వేలాదిగా తరలివస్తున్న ఆదివాసీలు.. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు…
* తెలంగాణలో క్యాడర్ అలాట్మెంట్పై నేడు హైకోర్టు తీర్పు.. 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారుల అంశంపై హైకోర్టులో విచారణ.. 9 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఏపీకి పంపడాన్ని ఆపేసిన క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం * నేడు కర్నూలు జిల్లాలో గవర్నర్ బిశ్వభూషణ్ పర్యటన.. పాణ్యం మండలంలోని బలపనూరు విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి * జీవో నంబర్ 1 పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. హైకోర్టు స్టే ఎత్తివేయాలని…
* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉన్నత విద్యలో సంస్కరణలు, కాలేజీల్లో నాణ్యతపై చర్చ * నేడు కర్ణాటక, మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన * నేడు తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం * నేడు జమ్ము కశ్మీర్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర * కామారెడ్డిలో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు.. నేడు ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి జేఏసీ పిలుపు * పల్నాడు :…
* ఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్రం.. * నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డే.. ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. * నేడు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి.. ఏపీ, తెలంగాణలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు, హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించనున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ * నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఢిల్లీ,…
* ఢిల్లీ: నేటితో ముగియనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు * హైదరాబాద్: నేడు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్.. రేపు భారత్-కివీస్ వన్డే * నేడు శ్రీశైలంలో 6వ రోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. ఉదయం బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి, త్రిశూలస్నానం.. సాయంత్రం సదస్యం, నాగవలి బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానిస్తు కట్టిన ధ్వజపటాన్ని ధ్వజావరోహణం * తిరుపతి: నేడు మల్లయ్యపల్లి, డోర్ఢకంబాల, మఠంపల్లెలో జల్లికట్టు వేడుకలు.. * నేడు సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు…