* కామన్వెల్త్ గేమ్స్లో దూసుకెళ్తోన్న భారత్… ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 20 పతకాలు.. అందులో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్య పతకాలు * నేడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు.. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించనున్న కాంగ్రెస్ * ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75వ స్వాతంత్ర్య దిన�
* నేడు ‘మా’తో ఫిల్మ్ ఛాంబర్, గిల్డ్ సభ్యుల కీలక భేటీ, సినిమా షూటింగ్ల బంద్పైనే ప్రధానంగా చర్చ * ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు, ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు * నేడు “జగనన్న తోడు’ కార్యక్రమం.. 3.95 లక్షల చిరు వ్యాపారుల ఉపాధ
* నేటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్.. * నేడు అమరావతిలో నాల్గో రోజు బీజేపీ పాదయాత్ర, వెలగపూడి నుంచి ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, అబ్బూరిపాలెం, బోరుపాలెంలో కొనసాగనున్న బీజేపీ పాదయాత్ర * హైదరాబాద్: నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ముందుకు చికోటి ప్రవీణ్.. హవాలా లావాదేవీలపై ప్రశ
* నేటి నుంచి మూడు రోజుల పాటు పోలవరంలో పర్యటించనున్న కేంద్ర బృందం, ప్రాజెక్టులో పనుల పురోగతిని పరిశీలించనున్న టీమ్ * నేటి నుంచి అగ్రి-ఎంసెట్ పరీక్షలు, నేటి నుంచి రెండు రోజుల పాటు అగ్రి-ఎంసెట్, మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం * నేడు, రేపు బార్ల లైసెన్సుల కోసం ఆం�
1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 2. నేడు తిరుపతి, శ్రీకాళహస్తిలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 3. నేటి నుంచి వైసీపీ ప్లీనరీపై పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించనున్నార
* అగ్నిఫత్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నేడు అగ్నిపత్ పథకంపై ఇవాళ కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష * ఇవాళ, రేపే హైదరాబాధ్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు * నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీడబ్ల్యూసీ బృందం * ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పాలిసెట్ ఫలితాలు విడుదల * అగ్నిపథ్పై ఆందోళనలు, �
*ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల,తిరుపతి పర్యటన. మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్ *నేడు పత్తికొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు *తిరుపతిలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరె�
1. నేడు ఉదయం 11 గంటలకు ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. 2. నేడు ఏపీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు, ప్రస్తుత రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 3. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సీన�