* నేడు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం, రాజ్భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనున్న నితీష్ * భారత ఉపరాష్ట్రపతిగా నేటితో ముగియనున్న వెంకయ్యనాయుడు పదవీకాలం, రేపు ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ప్రమాణస్వీకారం * తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు, రేపటి నుంచి ఆర్జిత సేవలు పున:రుద్ధరణ * అల్లూరి సీతారామరాజు జిల్లా : నేడు విలీన మండలాల్లో కేంద్ర బృందం పర్యటన, రంప చోడవరం నియోజకవర్గంలోని చింతూరు, ఎటపాక,…
* కామన్వెల్త్ గేమ్స్లో దూసుకెళ్తోన్న భారత్… ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 20 పతకాలు.. అందులో 6 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్య పతకాలు * నేడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు.. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించనున్న కాంగ్రెస్ * ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు 10 రోజుల పాటు.. తెలంగాణలోని గోల్కొండ,…
* నేడు ‘మా’తో ఫిల్మ్ ఛాంబర్, గిల్డ్ సభ్యుల కీలక భేటీ, సినిమా షూటింగ్ల బంద్పైనే ప్రధానంగా చర్చ * ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు, ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు * నేడు “జగనన్న తోడు’ కార్యక్రమం.. 3.95 లక్షల చిరు వ్యాపారుల ఉపాధికి ప్రభుత్వం చేయూత.. బ్యాంకుల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీలేని రుణాలు * ఏపీ:…
* నేటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ బంద్.. * నేడు అమరావతిలో నాల్గో రోజు బీజేపీ పాదయాత్ర, వెలగపూడి నుంచి ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, అబ్బూరిపాలెం, బోరుపాలెంలో కొనసాగనున్న బీజేపీ పాదయాత్ర * హైదరాబాద్: నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ముందుకు చికోటి ప్రవీణ్.. హవాలా లావాదేవీలపై ప్రశ్నించనున్న అధికారులు * నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన, గజ్వెల్ లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు, దౌల్తాబాద్(మం) దొమ్మట…
* నేటి నుంచి మూడు రోజుల పాటు పోలవరంలో పర్యటించనున్న కేంద్ర బృందం, ప్రాజెక్టులో పనుల పురోగతిని పరిశీలించనున్న టీమ్ * నేటి నుంచి అగ్రి-ఎంసెట్ పరీక్షలు, నేటి నుంచి రెండు రోజుల పాటు అగ్రి-ఎంసెట్, మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం * నేడు, రేపు బార్ల లైసెన్సుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిడ్డింగ్, రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు గాను 1,150కుపైగా దాఖలైన బిడ్లు *…
1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 2. నేడు తిరుపతి, శ్రీకాళహస్తిలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 3. నేటి నుంచి వైసీపీ ప్లీనరీపై పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాల నిర్వాహణ జరుగనుంది. 4. నేడు ఈడీ విచారణకు హాజరుకాలేనన్న సోనియా…
* అగ్నిఫత్ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నేడు అగ్నిపత్ పథకంపై ఇవాళ కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష * ఇవాళ, రేపే హైదరాబాధ్లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు * నేడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీడబ్ల్యూసీ బృందం * ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పాలిసెట్ ఫలితాలు విడుదల * అగ్నిపథ్పై ఆందోళనలు, విధ్వంసం నేపథ్యంలో బీహార్లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ * నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, నాగర్ కర్నూల్,…
*ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల,తిరుపతి పర్యటన. మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్ *నేడు పత్తికొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు *తిరుపతిలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి *మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి రానున్న సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ *నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకోనున్న జాతీయ హరిత…
1. నేడు ఉదయం 11 గంటలకు ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మార్కుల రూపంలో ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. 2. నేడు ఏపీలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు, ప్రస్తుత రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 3. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం…