What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి నుంచి మూడు రోజుల పాటు పోలవరంలో పర్యటించనున్న కేంద్ర బృందం, ప్రాజెక్టులో పనుల పురోగతిని పరిశీలించనున్న టీమ్
* నేటి నుంచి అగ్రి-ఎంసెట్ పరీక్షలు, నేటి నుంచి రెండు రోజుల పాటు అగ్రి-ఎంసెట్, మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
* నేడు, రేపు బార్ల లైసెన్సుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిడ్డింగ్, రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు గాను 1,150కుపైగా దాఖలైన బిడ్లు
* కాకినాడ: నేడు సత్యదేవునికి వక్రకిరీటం అలంకరణ, నేడు రెండో రోజు సత్యదేవుని 132వ ఆవిర్భావ వేడుకలు
* నేడు సాయిప్రియ భర్త శ్రీనివాస్ను పోలీస్ స్టేషన్కు పిలవనున్న పోలీసులు.. నిన్న పోలీసులను ఆశ్రయించిన సాయిప్రియ..
* నేడు అన్నవరం సత్యదేవుని దర్శించుకోనున్న అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు
* తిరుమల: ఎల్లుండి ఆన్ లైన్ లో పవిత్రోత్సవాల టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ, 2500 రూపాయల చొప్పున 600 టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
* అనకాపల్లి: పూడి మడక బీచ్ లో గల్లంతు అయినా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్
* హైదరాబాద్: నేడు మూసారాంబాగ్ బ్రిడ్జ్ ను పరిశీలించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మధ్యాహ్నం 12.30 కి ఉజ్వల భారత్ ఉజ్వల భవిష్యత్తు … ప్రధాని మోడీ కార్యక్రమంలో కందుకూర్ మండల రెవెన్యూ అధికారి కార్యాలయం నుండి వర్చువల్ గా పాల్గొననున్న కిషన్ రెడ్డి
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!