ఇప్పటి దాకా సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ ఎనిమిది సార్లు పోటీపడ్డారు. ఈ యేడాది పొంగల్ కు చిరు, బాలయ్య మధ్య సాగిన పోటీ తొమ్మిదోసారి!
మెగాస్టార్ చిరంజీవి మాస్ మూలవిరాట్ అవతారం ఎత్తి, థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికీ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అమలాపురం అమెరికా వరకూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. C సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ వాల్తేరు వీరయ�
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వింటేజ్ చిరుని గుర్తు చేస్తూ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా వంద కోట్ల షేర్ ని వసూళ్లు చేసింది. ఒక నాన్ స్టార్ డైరెక్టర్ తో చిరు రాబడుతున్న కలెక్షన్స్ ని ట్రేడ్ వర్గా
Chiranjeevi: 45 సంవత్సరాల నటన... 154 సినిమాల అనుభవం... వెరసి తెలుగు సినిమాకు అతనిని చిరంజీవిని చేసింది. మెగాస్టార్ గా చిరంజీవి సాధించిన విజయాల గురించి చెప్పవలసిన అవసరమే లేదు.
‘ఇంద్ర’ తర్వాత ‘అన్నయ్య’కి ఇదే ‘ఫస్ట్ హిట్’… అనే టైటిల్ చూసి అదేంటి చిరు లాస్ట్ మూడు సినిమాలే కదా ఫ్లాప్ అయ్యింది, అంతక ముందు హిట్ కొట్టాడు కదా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకోకండి. 2007 నుంచి 2017 వరకూ దశాబ్దం పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న చిరు రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150తో నాన్-బ�
Shruti Haasan: ఇప్పుడు టాలీవుడ్లో శ్రుతిహాసన్ టైమ్ నడుస్తోందని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాల్లోనూ ఆమె హీరోయిన్గా నటించింది. నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో సీనియర్ హీరోల పక్కన శ్రుతిహాసన్ ఆడిపాడింది. దీంతో
Raviteja:చిత్ర పరిశ్రమలో హీరోలకు అప్ అండ్ డౌన్స్ సహజం. వరుసగా నాలుగైదు సినిమాలు ప్లాఫ్ అయినా ఆ తర్వాత వచ్చే ఒక్క హిట్ తో మరో రెండేళ్ళు సర్వైవ్ కావచ్చు.
ఆన్ లైన్ లో రిలీజ్ కి ముందే రోజే టికెట్ బుక్ చేసుకోని థియేటర్స్ వెళ్లే ఆడియన్స్ ఉన్న రోజులు ఇవి. టికెట్స్ కోసం పెద్దగా కష్టపడకుండా బుక్ మై షో, పేటీయమ్ లాంటి ప్లాట్ఫామ్స్ లో బుక్ చేసుకోని సినిమా చూసే వాళ్లకి ఫస్ట్ రోజు మొదటి షోకి టికెట్ కోసం థియేటర్ దగ్గర క్యు నిలబడి టికెట్ తెచ్చుకోవడం ఎంత కష్టమో త�
Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీలో వింటేజ్ చిరంజీవిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ మూడురోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటిం
సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల పండగ, కుటుంబమంతా కలిసి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసి ఎంజాయ్ చెయ్యడం తెలుగు వాళ్లకి ఉన్న అలవాటు. అందుకే దర్శక నిర్మాతల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ తమ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టాలి అనుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమా వాతావరం వేడెక్కు�