ఈరోజుల్లో వెరైటీగా ఉండాలని అందరు కోరుకుంటున్నారు.. కొత్తగా వంటలను చెయ్యాలని ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు.. అందులోనూ ఫుడ్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. విచిత్రమైన కాంబినేషన్ తో ట్రై చేస్తున్నారు..అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు……
ప్రస్తుతం హిమల్చల్ ప్రదేశ్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పోటేత్తున్నారు. భారీ సంఖ్యలు పర్యాటకులు రావడంతో మనాలి, అటల్ టన్నెల్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ సుమారుగా 5 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు.…
Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటారు. వర్తమాన వ్యవహారాలు, వైరల్ వీడియోలపై ఆయన స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ పిల్లాడి వీడియోను పోస్ట్ చేశారు. ‘‘పిల్లాడు చెప్పినట్లు చేస్తే తన కంపెనీ దివాళా తీస్తుందని’’ ఫన్నీగా ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాతో తరచూ ఏదోక ఆసక్తికర సంఘటన బయటకు వస్తుంది. ప్రపంచ నలుమూలలో ఏం జరిగినా అది వెంటనే సోషల్ మీడియాకు ఎక్కుతుంది. తాజాగా నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ వీడియో బయటకు వచ్చింది. కాగా ముంగిస, పాము శత్రుత్వం అందరికీ తెలిసిందే. ఈ రెండు ఎదురుపడితే అంతే ఇంకా. అక్కడ భీకర యుద్దమే మొదలవుతుంది. నువ్వా-నేనా అన్నట్టుగా పోరాడుతాయి. చివరికి ఈ పోరులో ముంగిసే గెలుస్తుందని చెబుతుంటారు. అదే నిజమని మరోసారి ఈ వీడియో ప్రూవ్ చేసింది.…
Doctor Punches Patient: ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఓ డాక్టర్ విచక్షణ మరిచి ప్రవర్తించాడు. పేషెంట్ తలపై కొట్టాడు. ఈ ఘటన చైనాలో 2019లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఓ సర్జన్ 82 ఏళ్ల వృద్ధురాలికి సర్జరీ చేస్తూ, ఆమె తలపై మూడుసార్లు కొట్టాడు. ఈ ఘటనపై ప్రస్తుతం చైనా అధికారలుు దర్యాప్తు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో క్రేజ్ ను సంపాదించడం కోసం యువత రకరకాల విన్యాసాలను చేస్తున్నారు.. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. అలాంటి వీడియోలో లెక్క లేనన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది.. ఓ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవ్వడం మాత్రమే కాదు.. నెటిజన్ల కామెంట్స్ ను అందుకుంటుంది.. ట్రాఫిక్ ఆగిపోయే సమయంలో పబ్లిక్ స్ట్రీట్లో ఒక అమ్మాయి దూకుడుగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను చిత్రీకరించిన వీడియో వైరల్గా…
ప్రీవెడ్డింగ్ షూట్ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నదిలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్న వధువరుల మధ్యలో అనుకోని అతిథి పలకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య కాలంలో వివాహంలో ప్రీ వెడ్డింగ్ షూట్కు ప్రాధాన్యత పెరిగిపోయింది. పెళ్లి అనగానే వధువరులు ప్రీ వెడ్డింగ్ షూట్కు రెడీ అవుతున్నారు. అంత్యంత అందమైన, ఆకర్షణీయమైన స్థలాలను కోసం దేశం మొత్తం జల్లడపట్టేస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్లో కాస్తా వైవిధ్యత కోరుకుంటున్నారు…
చాలా మంది రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరు దాన్ని ఎంపిక చేస్తారు.. రోజుకు మన దేశావ్యాప్తంగా కోట్ల మంది ప్రయాణిస్తూన్నారు.. టికెట్ దొరికిందా, సీటు ఉందా లేదా అని మాత్రమే రైలు ఎక్కెటప్పుడు, దిగేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తూనే ఉంటారు.. కానీ కొందరు మాత్రం ఎక్కడో చోట పొరపాటు చేస్తారు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం చెయ్యొద్దని పదే పదే చెప్తున్నా కొందరు మాత్రం ఎమౌతుందని అనుకుంటారు..…
తుఫాన్ వల్ల కురిసే వర్షాలు, బలమైన ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయిన సంఘటనలు ఎన్నో చూశాం. అలాగే భారీ వర్షాల కారణంగా వరదలకు ఇల్లు కూలిపోవడం, మునిగిపోయిన ఘటనలు కూడా చూశాం. వాహనాలు కూడా వరదల్లో కలిసిపోయిన ఘటనలు అనేకం. కానీ గాలి విమానం కొట్టుకుపోయిన విచిత్ర సంఘటన చూశారా? కనీసం విని కూడా ఉండరు కదా. కానీ తాజాగా అలాంటి షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గాలికి పార్క్…
అర్జెంటీనాను అతలాకుతలం చేసిన తుఫాను కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అర్జెంటీనాలో గంటకు 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ గాలుల బారి నుంచి విమానాలు సైతం తప్పించుకోలేకపోతున్నాయి.