స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..అదే కొత్తిమీర బజ్జీ .. పకోడీలు చెయ్యడం…
సోషల్ మీడియాలో రకరకాల వంటల వీడియోలు దర్శనమిస్తుంటాయి.. అందులో కొన్ని కాంబినేషన్స్ తల నొప్పి తెప్పిస్తే.. మరికొన్ని వీడియో జనాలకు భయాన్ని కలిగిస్తున్నాయి.. అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో పరోటాలను తయారు చేసిన తీరు జనాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేద్దాం పదండీ.. ఈ ఏడాదిలోనూ ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ తాజాగా వోడ్కా ఆలూ పరాఠా హాట్…
కొండపల్లి చెక్క బొమ్మలను మాత్రం మనం చూసి ఉంటాం.. అవి కదులుతాయి.. అందుకే ఆ బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి.. ఇక తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఒక ఆర్టిస్ట్ కదిలే చెక్క బొమ్మలను తయారు చేశాడు. వాటిని చూస్తుంటే ఎవరైనా సరే చూడకుండా ఉండలేరు. ఈ వీడియోను సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.. అతని గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..…
మాములుగా అయితే కుక్కలను ఎంతో ముద్దుగా ఇష్టంగా పెంచుకుంటాం. ఏటైనా బయటకు వెళ్లినప్పుడు వాటి మెడకు గొలుసు కట్టి తీసుకెళ్తుంటాం. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఓ పిల్లవాడు మాత్రం ఏకంగా పులికే గొలుసును కట్టి ఏం చక్కా పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్థాన్కు చెందిన నౌమాన్ హసన్ అనే వ్యక్తి తన పెంపుడు పులులను వీడియోలలో ప్రదర్శించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. చాలా…
శునకాలు.. విశ్వానికి మారుపేరులా ఉంటాయి. ఒక్కసారి దానికి తిండి పెడితే ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకుని ప్రేమ కురిపిస్తుంది. ఇక పెంపుడు కుక్కలకు అయితే యజమానితో ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క క్షణంగా కూడా తన యజమానిని వదిలి ఉండలేవు. ఇక చాలా రోజుల తర్వాత కనిపిస్తే మాత్రం మీదకి ఎగబడుతూ ప్రేమను కురిపిస్తుంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో అవి చేసే పనులతో మనుషులు సర్ప్రైజ్ చేస్తుంది. అంతలా తెలివిని ప్రదర్శించి…
పాములు ఎంత ప్రమాదకరమో అందరికి తెలిసిన విషయమే.. సాధారణంగా పాములను చూస్తే భయపడే వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అవి కాటు వేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది కనుక.. వాటికి దూరంగా ఉంటారు. మరికొందరైతే పాములతో విన్యాసాలు చేస్తారు. మరీ ముఖ్యంగా ఈరోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమని ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పాముకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో నాగుపామును చేతిలో ఉంచుకుని దాని చర్మాన్ని…
విమానం బ్రిడ్జ్ కింద ఇరుక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అక్కడ ట్రాఫిక్కు అంతరామం కలగడం కొంతమేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సంఘటన బీహార్లోని మోతీహారి ప్రాంతంలోని వంతెన వద్ద జరిగింది. ట్రక్కు ట్రైలర్పై విమానం బాడీ తరలిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి అస్సాంకు ట్రక్కు ట్రైలర్పై విమానం బాడీని తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్రక్కు బీహార్లోని మోతీహారీలో రోడ్డు మీదుగా వెళుతుంది. ఈ నేపథ్యంలో పిప్రకోఠి వంతెన కింద…
సోషల్ మీడియా పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పానక్కలేదు.. క్రేజ్ కోసం కొందరు.. మంచి కోసం మరికొందరు దీన్ని తెగ వాడేస్తున్నారు.. అయితే నిత్యం ఏదోక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా మరో వణుకు పుట్టించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. చిన్న పిల్లల పట్ల డ్రైవర్ నిర్లక్ష్యం పై దుమ్మేత్తి పోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. రోడ్డు పై కారుపై ఇద్దరు చిన్నారులు…
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో దర్శనం ఇచ్చింది. ప్రధానీ నరేంద్ర మోడీ బ్యానర్పై అదే పనిగా ఓ వ్యక్తి రాయి విసురుతూ కనిపించాడు. దీంతో అక్కడ భారీగా జనం గుమికూడి అతడిని వింతగా చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్ర నాగపూర్లో జరిగినట్టుగా సమాచారం. ఈ వీడియో ఓ వ్యక్తి స్థానిక బస్టాప్ వద్ద ప్రధాని మోదీ బ్యానర్ను చూశాడు. బీజేపీ ఏర్పాటు చేసిన వికాసిత్ భారత్ సంకల్ప…
కర్ణాటకలో పాఠశాల విద్యార్థులను మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివమొగ్గ జిల్లాకు చెందిన ఈ కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం చర్య తీసుకుంది.