Ganesh Chaturthi: వినాయక చవితి సందర్భంగా పలువురు రకరకాల డిజైన్లలో గణేష్ ప్రతిమలను తయారు చేస్తున్నారు. గతంలో గబ్బర్సింగ్, RRR, బాహుబలి, స్పైడర్మ్యాన్, అవెంజర్స్ వంటి గణేష్ ప్రతిమలు మార్కెట్లో విక్రయానికి వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ స్టైలులో ఉన్న వినాయకుడు కూడా మార్కెట్లోకి వచ్చేశాడు. పుష్పలో సూపర్హిట్ డైలాగ్ ‘తగ్గేదే లే’ స్టిల్లో ఈ వినాయకుడిని తయారు చేయగా ఈ గణేష్ విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్…
Yellow Crazy Ants: చీమే కదా అని తక్కువ అంచనా వేయకండి. సైజులో చిన్నగా ఉన్నా చీమ కుడితే ఎంతటి ప్రాణి అయినా గిలగిల కొట్టుకోవాల్సిందే. చీమలు లక్షల సంఖ్యలో దండయాత్ర చేస్తే ప్రజలు వణికిపోవాల్సిందే. తమిళనాడులోని పలు గ్రామాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. అక్కడి గ్రామాలపై చీమలు దండెత్తాయి. గ్రామాల్లోకి చొచ్చుకొస్తున్న చీమల దండు కనిపించిన ప్రతి వస్తువును తినేస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దీంతో గ్రామాలను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.…
Lying Down Championship: ఎక్కడైనా పనిచేస్తేనే డబ్బులు వస్తాయి.. పనిచేయకపోతే డబ్బులు ఎవరూ ఊరికే ఇవ్వరు. కానీ ఆ దేశంలో నిద్రపోతే డబ్బులు ఇస్తారు. దీని కోసం పోటీ కూడా నిర్వహిస్తారు. ఎవరు ఎక్కువ సేపు నిద్రపోతే వాళ్లు విజేతగా నిలిచి డబ్బులను గెలుచుకుంటారు. ఇలాంటి పోటీలు యూరప్ ఖండంలోని మాంటెనెగ్రె దేశంలో జరుగుతున్నాయి. ఆ దేశంలోని ఓ గ్రామంలో ఏడాదికి ఓసారి నిద్ర పోటీలను (లైయింగ్ డౌన్ ఛాంపియన్షిప్) నిర్వహించి విజేతలకు నగదు బహుమతులతో పాటు…
International Dogs Day: కుక్క అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది విశ్వాసం. కుక్కలకు ఓ ముద్ద అన్నం పెడితే జీవితాంతం అవి మనల్ని వదలవు. వ్యక్తి, ఊరు, దేశ రక్షణలోనూ అవి తనదైన ముద్రను వేస్తున్నాయి. ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది అంటాం కదా.. అదే ఈరోజు. రెస్క్యూ డాగ్స్ ను సురక్షితమైన, వాత్సల్య వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో కుక్కల ప్రాముఖ్యతను అందరికీ చాటిచెప్పడానికి, వాటి దత్తత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి ఏటా…
Viral News: నిద్రలో ఒక కల వచ్చింది.. అది మంచిది అయితే అలాగే ఆస్వాదిస్తాం.. అదే చెడ్డది అయితే ఉలిక్కిపడి లేస్తాం. అది సహజమే. ఎందుకంటే మెదడు లో ఉండే కొన్ని హార్మోన్స్ మనల్ని వార్న్ చేస్తూ ఉంటాయి.
Viral News: అదొక బీచ్.. సాయంసంధ్య వేళ పర్యాటకులందరితో కళకళలాడుతోంది. కుటుంబాలు వారి పిల్లలతో జలకాలాడుతున్నారు. ఇక అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారిగా అలికిడి మొదలయ్యింది.
Indian Railways: రైళ్లలో ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలంటూ వస్తున్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. రైళ్లలో ప్రయాణించే చిన్నారుల టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ప్రకటించింది. ఒకటి నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లలకు పెద్దలకు వర్తించే టికెట్ ధరలు వర్తిస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలందరూ గతంలో తరహాలోనే రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది. అయితే ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కేటాయించడం…