Driving Without Sufficient Fuel ..Traffic Challan From Kerala Goes Viral: ఇప్పటివరకు హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేయడం చూశాం.. డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఫైన్ వేయడం చూశాం.. కానీ బండిలో పెట్రోల్ లేదని ఫైన్ వేయడం ఎప్పుడైనా చూశామా?. ట్రాఫిక్ నిబంధనల పేరుతో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఎడాపెడా ఛలానాలు వేసేస్తున్నారని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని పుక్కల్లు…
lions rates cheaper than buffaloes rates In Pakistan: పాకిస్తాన్ దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు విలాస వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే మానేశాయి. దీంతో పాటు పెట్రోల్ ధరలు పెరిగాయి. గ్యాస్, ఇంధన కొరతతో విద్యుత్ సమస్యలు తెలత్తుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక సమస్యలు జంతువులపై కూడా పడ్డాయి. ఇటీవల లాహోర్ సఫారీ జూలో ఆఫ్రికన్ సింహాలను అమ్మేందుకు జూ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఒక్కో సింహానికి…
ఎవరైనా రెండు మూడు రోజులు స్నానం చేయకపోతేనే ఒంటిపై ఏదో పాకినట్లుగా విచిత్రంగా అనిపిస్తుంది. అంతేకాదు దుర్వాసన వెదజల్లుతుంది. చర్మం పాడవుతుంది. కానీ బిహార్లోని గోపాల్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దాదాపు 22 ఏళ్లుగా స్నానం చేయకుండా జీవిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అతని శరీరం దుర్వాసన లేదు, మరియు అతను ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదు.
Kerala Woman Mustache: సాధారణంగా మీసాలు అబ్బాయిలకే ఉంటాయి. అమ్మాయిలకు ఉండవు. ఒకవేళ పెదవిపై కాస్త వెంట్రుకలు కనిపించినా లేడీస్ ఆందోళన పడుతుంటారు. వెంటనే వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. అయితే ఆడవారికి మీసాలు వస్తే అది హార్మోన్ల ప్రభావమే అని వైద్యులు చెప్తుంటారు. హార్మోన్ల సమతుల్యం దెబ్బతినడంతో ఆడవారిలో ఈ సమస్య కనిపిస్తుందని వారు వివరిస్తున్నారు. కట్ చేస్తే.. ఓ యువతి మాత్రం తనకు మీసమే అందమని మురిసిపోతోంది. తన మీసాన్ని అందంగా దువ్వుకుని మరీ…
Man Donation With Begging: మనుషులు చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది సంపాదించింది ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడతారు. ఇతరులకు పైసా కూడా ఇవ్వరు. పిసినారిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు మాత్రం తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ తెగ ఖర్చు చేస్తుంటారు. అయితే తమిళనాడులోని ఓ వ్యక్తి మాత్రం తన దగ్గర డబ్బులు లేకపోయినా భిక్షాటన చేసి ఓ ప్రభుత్వ పాఠశాల కోసం విరాళం ఇచ్చాడు. ఆ విరాళం వందల్లోనో, వేలల్లోనో కాదు.. ఏకంగా…
చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగింది. రాయ్ పూర్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నిలంబర్ సిన్హా తన నిజాయితీని చాటుకున్నారు. రూ.45 లక్షల బ్యాగ్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లో అందించి చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. తాను వేసుకున్న యూనిఫాం గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించారు. నయా రాజయ్ పూర్ లోని కయాబంధ పోస్ట్ కు అనుబంధంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలంబర్ సిన్హా..
Missing Pet Parrot Found in Karnataka: ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో తమ పెంపుడు చిలుక కనిపించకుండా పోవడంతో సదరు యజమాని దాన్ని పట్టించినందుకు రూ.50,000 రివార్డు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెంపుడు చిలుక ఆచూకీ వారం రోజుల తరువాత తెలిసింది. దీంతో దీన్ని పట్టించిన వ్యక్తికి ముందుగా అనుకున్న రూ. 50,000 కన్నా ఎక్కువగా బహుమతి ఇచ్చాడు. ఏకంగా రూ.85,000 రివార్డు ఇచ్చాడు.
Viral News Of Gst bills in Shopping Malls: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ చర్చనీయాంశంగా మారింది. నిత్యావసరాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ విధించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చివరకు పాలు, పెరుగు మీద కూడా జీఎస్టీ విధించడమేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్యాక్ చేసిన అన్ని తృణధాన్యాలు, బియ్యం, గోధుమ పిండి, పెరుగు, పాలు వంటి ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 శాతం జీఎస్టీ విధించింది. దీంతో ఇప్పటికే నిత్యావసర ధరలు…