Viral Video: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు ఉరివేసుకున్నట్లుగా కనిపిస్తూ ఒక స్టేజ్పై చెక్క లాగ్కు వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. పిల్లలు ఖైదీల వేషధారణలో ఉండగా, వారి తలలు నల్లని వస్త్రాలతో కప్పబడి ఉన్నాయి. ఈ సన్నివేశం స్కూల్ ఫంక్షన్లో ప్రదర్శించిన నాటకానికి చెందినదిగా తెలుస్తున్నప్పటికీ దీనిని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. Also Read: February 1st chage Rules : బడ్జెట్లో ఏం జరిగినా.. ఫిబ్రవరి…
Video Viral: పశ్చిమ బెంగాల్లోని నదియాలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీలోని అప్లైడ్ సైకాలజీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఏకంగా తన ప్రొఫెసర్నే పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. వీరిద్దరూ క్లాస్రూమ్ లోనే పూలదండలు మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రేండింగ్ అవుతోంది. Also Read: Minister Nara Lokesh: అప్పుడు…
Rohit Sharma: ప్రస్తుతం ఫామ్ కోసం తెగ కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లేఖ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టెస్టు, వన్డేల్లో టీమిండియా సారథిగా ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఆటతీరు తగ్గిందని, క్రికెట్కు వీడ్కోలు పలకాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.…
China: చైనాలోని శాంఘైకు పశ్చిమంగా ఉన్న జిన్కి పట్టణంలో ఒక వృద్ధుడు హువాంగ్ పింగ్ తన రెండు అంతస్తుల ఇంట్లో జీవిస్తున్నాడు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదిత పరిహారం తీసుకోకుండా ఒక రహదారి మధ్యలో తన సొంత ఇంటిలో జీవిస్తున్నాడు. నిజానికి ఆ వృద్ధుడు తనతో పాటు ఉంటున్న 11 నెలల మనవడు నివసిస్తున్న ఇంటి దగ్గర నేషనల్ హైవే నిర్మిస్తున్న కారణంగా దానిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకు పరిహారంగా పువాంగుకు ఏకంగా 1.6 మిలియన్ CNY…
పవిత్రమైన దేవాలయాల్లో కొంత మంది చేసే పిచ్చి పనుల పట్ల భక్తులు అక్కడి పూజారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణ లోని కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంను అక్కడి భక్తులు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అయితే రీసెంట్గా ఈ ఆలయం గర్భగుడిలో ఒక భక్తి పాటను చిత్రికరించారు. అది కూడా ఆలయం తలుపులు మూసి, భక్తులను ఇబ్బంది పెట్టి షూటింగ్ చేశారు. ఈ ప్రైవేటు ఆల్బం చేసింది సింగర్ మధు ప్రియ. ఇందుకు సంబంధించిన వీడియో…
Indian Railway : భారతీయ రైల్వేలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిలో ప్రయాణీకులు కొన్నిసార్లు రద్దీ గురించి, కొన్నిసార్లు ఆహార లోపాల గురించి మాట్లాడుకోవడం కనిపిస్తుంది.
స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మంచి సాహిత్యం చదవాలని, మంచి పాటలు వినాలని, ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెట్టాలని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిల్లలు అవన్నీ విని అర్థం చేసుకుంటారని నమ్మకం. పిల్లలు సంగీతానికి ప్రతిస్పందిస్తారని వైద్యులు కూడా అంగీకరించారు. ప్రజలు కూడా భజనలు, భక్తి పాటలు మొదలైనవాటిని వినమని సలహా ఇస్తారు.
Viral Video: గుజరాత్లో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతూ, సామాన్యుల ఆగ్రహానికి ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లంచం తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిపై అక్కడి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును చూడవచ్చు. అందిన సమాచారం మేరకు, ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ఆ అధికారిది పని చేసే కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిని కళ్లెదుట కూర్చోబెట్టి,…
Electricity Bill: నార్మల్ గా అందరికి వచ్చే కరెంట్ బిల్లు కంటే కొంచెం పెరిగినా హడావుడి పడుతాం.. ఏకంగా కోట్లలో వచ్చిన కరెంట్ బిల్లు చూసిన ఓ బిజినెస్ మ్యా్న్ కంగుతిన్నాడు.
తన గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి ఓ వ్యక్తి చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు. తన ప్రియురాలిని ఎలాగైనా మెప్పించాలని సంకల్పించాడు. దీని కోసం సింహాల బోనులోకి ప్రవేశించాడు. కానీ సింహాలకు అది అస్సలు నచ్చలేదు. సింహాలు ఆ వ్యక్తిపై దాడి చేసి చంపాయి. ఆ వ్యక్తికి సంబంధించిన చివరి క్షణాల వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉజ్బెకిస్థాన్ పార్కెంట్లోని ప్రైవేట్ జూలో ఈ ఘటన జరిగింది.