సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాం.. కొన్ని వీడియోలు జనాలను ఆకట్టుకోవడమే కాదు వాటిని ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని అనుకుంటారు.. మరికొన్ని వీడియోలు ఎందుకు రా ఈ జన్మ అంటూ జనాలకు విరక్తి తెప్పిస్తున్నాయి.. వెరైటీ కోసం జనాల ప్రాణాలను తీసుకొన్నాయని చాలా మంది అంటున్నారు.. తాజాగా ఓ వెరైటీ వంట నెట్టింట వైరల్ అవుతుంది.. ఐస్ క్రీమ్ తో…
ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఎప్పుడు ఖరీదైన వస్తువులను వాడుతూ వార్తల్లో హైలెట్ అవుతుంది.. ఇటీవల తన్న చిన్నకొడుకు పెళ్లిలో చాలా ప్రత్యేకంగా నిలిచారు. స్వయంగా డ్యాన్సర్ అయిన ఆమె అంబానీ కుటుంబవేడుకల్లో తన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకుంది.. నీతా అంబానీ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది..తన లుక్స్, ఫ్యాషన్తో అతిథులను సర్ప్రైజ్ చేశారు. ఆ పెళ్లిలో ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.. ఇప్పుడు…
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బుల్లితెర యాంకర్ ‘రష్మీ గౌతమ్’ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంటారు. తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. ఎప్పుడు ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. అందులోనూ ఆమెకు జంతువులు అంటే మహా ఇష్టం… వాటికి ఏమైనా కష్టం కలిగితే అసలు ఊరుకోదు.. వెంటనే రెస్పాండ్ అవుతుంది…మూగ జీవాలు పై ఎంతో ప్రేమ కలిగిన రష్మీ.. వాటి విషయంలో నెటిజెన్స్ తో సోషల్ మీడియాలో…
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ గురించి తెలియని వాళ్లు ఉండరు.. అత్యంత సంపన్నుడు.. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి ఏకంగా 1000 కోట్లు ఖర్చు చేశారంటే మాటలు కాదు.. ఈ పెళ్లి వేడుకలను గుజరాత్ లోని జామ్ నగర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.. ఆ వేడుక ఏర్పాట్లు ప్రపంచ దేశాలనే ఆకర్షించాయి.. ఆ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలు అందరు హాజరయ్యారు. ఒక పెద్ద పండగలాగా జరిగింది. ఇక ఈ…
హీరో సుహాస్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ, వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. థియేటర్లలో మాత్రమే కాదు. ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.. సుహాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో…
భారత దేశంలోని మెట్రోపాలిటన్ సిటిల్లో కారును పార్కింగ్ చేయడం చాలా కష్టం.. రోడ్లకు దగ్గరలో బిల్డింగ్ లను కట్టడంతో పాటు అస్సలు ఖాళీ స్థలం అనేది లేకుండా ఆక్రమించడం వల్ల వాహనాల పార్కింగ్ పెద్ద ఇబ్బందిగా మారింది.. దాన్నే కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు.. పెయిడ్ పార్కింగ్ పేరుతో దండుకుంటున్నారు.. ముఖ్యంగా బెంగుళూరు వంటి మహానగరంలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.. కేవలం పార్కింగ్ కోసమే అయితే నెలకు 500 రూపాయలు కట్టొచ్చు. కానీ ఇలా గంటకు రూ.1000…
బంగారంతో తయారు చేసిన వంటలను ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. రుచితో పాటుగా చాలా ఖరీదైనవి కూడా.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు మరో రెసిపి నెట్టింట వైరల్ అవుతుంది… అదే స్వచ్ఛమైన గోల్డ్ తో తయారు చేసిన దాల్ రెసీపీ..ఈ కర్రీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దుబాయ్లోని ఫెమస్ సెలెబ్రేటి చెఫ్ రణవీర్ బ్రార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. అతనికి…
పానీపూరికి దేశ, విదేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు.. సాయంత్రం 4 అయితే చాలు వీధి చివరన పానీపూరి బండ్ల దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు.. ఆ రుచికి ఎవరైన ఫిదా అవ్వాల్సిందే.. అందుకే వేలు పెట్టిన ఎందులోనూ దొరకని రుచి పానీపూరికి ఉంటుంది.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పానీపూరిని ఇష్టంగా లాగిస్తారు.. అయితే మనం ఇప్పటివరకు మనం ఒక రకమైన పానీపూరిలను చూసి ఉంటాం.. కానీ ఇప్పుడు రెయిన్ బో పానీపూరి ఒకటి సోషల్…
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు కోలిన్ మున్రో బాల్ బాయ్ ను ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొందరు రోజురోజు స్నానం చేస్తేనే వారి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటిది వారు సంవత్సరానికోసారి స్నానం చేస్తారంటా.. అయినా కానీ వారి దగ్గరి నుంచి సుగంధ వాసనే కానీ.. దుర్వాసన రాదంట. ఇంతకీ వారు ఎక్కడ, ఎవరు అనుకుంటున్నారా..! నమీబియాలో హింబా తెగకు చెందిన వారు ఏడాదికి ఒకసారి.. అది కూడా వారి పెళ్లిరోజున మాత్రమే స్నానం చేస్తారు. అయితే.. వారి ఆచారం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఆ తెగకు చెందిన జనాలు చెబుతున్నారు.