Rashmika Mandanna : రష్మిక ఫారిన్ కు వెళ్తే ఏం కొంటుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.. గత ఏడాది రిలీజ్ అయిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఇక వరుస సినిమాలను లైన్ లో పెడుతూ వస్తుంది.. సినిమాలతో పాటుగా ఫారిన్ ట్రిప్ లకు వెళ్తుంది.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది..
ఈ అమ్మడు ఫారిన్ టూర్ లకు వెళ్లిన ప్రతిసారి ఏదోకటి కొనడం అలవాటు.. అందరు హీరోయిన్లు మాములుగా ఫారిన్ కు వెళ్ళినప్పుడు ఏదైనా ఖరీదైన వాచ్ లు, డ్రెస్సులు కొంటారు కానీ రష్మిక మాత్రం ఏం కొంటుందో తెలుసా? అందమైన టెడ్డీ బేర్స్ కొనుక్కుంది.. ఇదేంటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే ఆమెకు అందమైన బొమ్మాలను కలెక్ట్ చెయ్యడం చాలా ఇంట్రెస్ట్ అని గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది..
Also Read
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
ఇక ఇటీవల రష్మిక మందన్న జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత అలాగే ఆస్ట్రేలియాకు కూడా వెళ్ళింది. విదేశాలను తన అభిమానులను కలిసి సందడి చేసింది.. ఆ దేశాల్లో రష్మిక మందన్న తన ఎంతో ఇష్టమైన టెడ్డిస్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.. అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 సినిమా తో పాటు పలు సినిమాలు చేస్తుంది.. బాలీవుడ్ రెండు ప్రాజెక్టులలో నటిస్తుందని సమాచారం…

తాజావార్తలు
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
-
ICC: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ డబుల్ షాక్.. ఆటగాళ్లపై 40 శాతం జరిమానా.. కారణం ఇదే..
-
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!