విలువైన ఏ వస్తువుకైనా ఇన్సూరెన్స్ చేయడం సాధారణం.. ఎప్పుడు, ఎలా పోతామో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా తమ వద్ద ఉన్న విలువైనవాటికి ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటారు. వాడే వస్తువు దగ్గర నుంచి మానవుడి జీవిత కాలం ముగిసేవరకూ ఇన్సురెన్స్ చేయించుకునే అవకాశం ఎలాగూ బీమా కంపెనీలు కలుగజేస్తున్నాయి.దీంతో తమ బాడీలో ఉన్న విలువైన పార్ట్ లకు కూడా కొంతమంది సెలబ్రిటీలు ఇన్సూరెన్స్ చేయించుకోవడం విశేషం. తాజాగా బ్రెజిల్కు చెందిన మోడల్ నాథీ కిహారా తన శరీరంలోని…
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరిగా మారింది. దాంతో పలు కంపెనీలు పెద్ద ఎత్తున మాస్కులు తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం కేసులు తక్కువగా నమోదవుతుండగా ప్రజలు శానిటైజర్ వాడకం తగ్గించినా 90 శాతం మంది మాస్కులను మాత్రం ధరిస్తున్నారు. కొంతమంది మాస్క్ ధరించడంలో తమ సృజనాత్మకత, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో వజ్రాలు, బంగారు ఆభరణాలతో తయారుచేసిన మాస్కుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Read Also: తిరుమల శ్రీవారి…
మెగా హీరోలంటే నిర్మాత బండ్ల గణేష్కు… బండ్ల గణేష్ అంటే మెగా అభిమానులకు చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. మెగా అభిమానుల కోసమే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంటాడు. అయితే శనివారం రోజు ఓ వ్యక్తి చేసిన ట్వీట్ బండ్ల గణేష్ను కదిలించింది. దీంతో వెంటనే ఆ ట్వీట్ను మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముంది?కవిరాజ్ అనే వ్యక్తి తన అక్క…
కామంతో కళ్ళుమూసుకుపోయిన వారికి వయసుతో సంబంధం లేదు.. ఆడది అయితే చాలు అన్న చందాన తయారవుతన్నారు కామాంధులు. చివరికి అడ్డంగా బుక్కయి జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక ఎన్నారై, 15 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొని చిక్కులు కోసి తెచ్చుకున్నాడు. చివరికి డబ్బుతో పాటు పరువు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సింగపూర్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. భారత్ కి చెందిన ఒక 57 ఏళ్ళ అశోకన్.. కొన్నేళ్ల క్రితం సింగపూర్ లో సెటిల్ అయ్యాడు.…
పాములు కనిపించగానే హడలిపోతాం. వీలైతే అక్కడినించి పారిపోతాం. పాము కరుస్తుందేమోనని దాన్ని చంపేస్తాం. కానీ ఓ నాగుపాము హాయిగా పూజగదికి వచ్చేసింది. అయ్యప్పస్వాముల పూజ ఆసాంతం చూసింది. భజన వింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం లింగాలపాడు గ్రామంలో ఉన్న అయ్యప్పస్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాములు భజనలు చేస్తున్నారు. ఒక్కసారిగా అక్కడికి చేరుకుంది ఓ నాగుపాము. అయ్యప్ప స్వాములు చేస్తున్న భజన కీర్తనలు వింటూ పైన ఏర్పాటు…
పిల్లలు కావాలని ప్రతి జంట ఆశపడుతోంది. భార్యాభర్తల బంధం నుంచి తల్లిదండ్రులుగా మారాలని కోరుకుంటారు. పిల్లల కోసం పూజలు, వ్రతాలూ చేస్తారు. పుట్టకపోతే చిన్నారులను దత్తత తీసుకుంటారు. ఇక్కడి వరకు ఓకే.. కానీ, ఇక్కడ ఒక జంట పిల్లల కోసం దారుణానికి పాల్పడింది. పిల్లల కోసం ఒక మహిళను 16 నెలలు బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ఉజ్జయినీలోని కధ్ బరోడా గ్రామ మాజీ ఉప సర్పంచ్ రాజ్పాల్ సింగ్…
మహిళా క్రికెటర్ స్మృతీ మంధనా గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ కి ఈ మాత్రం తీసిపోని అందం స్మృతీ మంధనా సొంతం. ఇన్స్టాగ్రామ్లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఇక తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తనకిష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటినుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇష్టమని తెలిపింది. చిన్నతనంలో పెళ్లి చేసుకొంటే హృతిక్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ,…
అత్యాశ.. మనిషిని ఎక్కడివరకైనా తీసుకెళ్తోంది. కొంతమంది చెప్పే మాయమాటలు విని, డబ్బు కోసం అత్యాశపడితే చివరికి జైలే గతి.. తాజాగా ఒక వ్యక్తి తనకు పరిచయమైన మరో వ్యక్తి మాటలు నమ్మి, అత్యాశకు పోయి చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి ఒక పురాతన ఇల్లు ఉంది.. వారి తాతముత్తాతల నుంచి సంక్రమించిన ఇల్లు కావడంతో కుటుంబంతో…
మెగా ఫ్యామిలీ లో ఒక జంట విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఆ విభేదాలు విడాకుల వరకు వెళ్లినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. మెగా ఫ్యామిలీ ప్రతి ఫొటోలోని కళ్యాణ్ దేవ్ ఖచ్చితంగా ఉంటాడు. ఇటీవల మెగా ఫ్యామిలీ దీపావళీ సంబరాల్లో ఆయన…
వివాహేతర సంబంధాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.పరాయి వారి మోజులో కట్టుకున్నవారిని వదిలేస్తున్నారు.. అది భార్య అయినా భర్త అయినా.. తాజాగా ఒక భార్య తన భర్తను వదిలి ప్రేమించిన అమ్మాయితో పారిపోయింది. ఏంటీ.. అమ్మాయితోనా .. అవును మీరు విన్నది నిజమే.. ఒక యువతి తన భర్తను వదిలి మరో యువతితో జంప్ అయ్యింది. ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. త్రిస్సూల్ కు చెందిన ఒక యువతికి కొద్దిరోజుల క్రితం ఒక యువకుడితో వివాహమైంది.…