అక్కినేని నాగ చైతన్య- సమంత విసకుల తరువాత సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ జువాల్కర్ పేరు మారుమ్రోగింది విషయం తెలిసిందే.. అతని వలనే వారిద్దరూ విడిపోయారని కొందరు.. సామ్ కి ప్రీతమ్ లేనిపోనివి కల్పించి చెప్పాడని మరికొందరు రూమర్స్ పుట్టించారు. ఇక వాటికి ఆజ్యం పోస్టు ప్రీతమ్ కూడా ఇన్ డైరెక్ట్ గా సామ్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్లు పెట్టాడు. దీంతో చై అభిమానులు అతడిని ఆడేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సమంత తనదైన శైలిలో రియాక్ట్…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు. ఇప్పటికే టీడీపీ ని , మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ పై అవసరానికి మించి విరుచుకుపడే ఈ డైరెక్టర్ మరోసారి వీరందరిని తన సినిమాలో ఇరికించాడు. అప్పుడెప్పుడో ఆర్జీవీ మిస్సింగ్ అనే చిత్రంతో తెరపైకి వచ్చిన వర్మ ఇప్పుడు ఆ చిత్రానికి ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఇటీవల అమ్మాయి, డేంజరస్ అంటూ కుర్ర హీరోయిన్ల అందాలను ఎరగా వేసి సినిమాలను తీస్తున్న వర్మ.. ఇక తాజాగా రాజకీయాలను…
సెక్స్.. అంటే మన దేశంలో బూతుగా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ, దాని గురించి తెలియకనే చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మనిషి జీవితంలో తిండి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. అయితే ఎక్కువగా ఈ కోరికలు మగవారిలో ఉన్నట్లు కనిపించినా.. వారికంటే ఎక్కువగా ఆడవారిలో శృంగార కోరికలు ఉంటాయని సర్వేలు తెలుపుతున్నాయి. అందరు అన్నట్లుగా ఆడవారు అన్నింటిని బయటపెట్టారు కాబట్టి వీటిని కూడా మనుసులో దాచుకొంటారంట.. మనసుకు నచ్చిన…
మన దేశంలో ఆచారాలు, సంప్రదాయాలు ఎక్కువ.. వాటిని పెద్దలు చాలా గోవారవిస్తారు.. గోవు మూత్రం తగిలే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు.. గోవును కామధేనువుగా కొలుస్తారు.. ఇక్కడి వరకు అందరికి తెలుసు.. కానీ, ఆవు పేడ కూడా ఎన్నో లాభాలను కలిగిస్తుందట.. ఇది ఒక డాక్టర్ స్వయంగా తెలిపారు. అంతేకాకుండా ఆవు పేడను తింటూ వాటి ప్రయోయోజనాలను చెప్పే వీడియోను కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కర్నాల్కు చెందిన…
ప్రేమ.. ఎవరి మనస్సులో ఎప్పుడు పుడుతుందో ఎవ్వరం చెప్పలేము.. చిన్నా పెద్దా తేడా ఉండదు దానికి.. వావి వరుసలను పట్టించుకోదు.. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. తాజాగా అలంటి ఒక లవ్ స్టోరీయే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఎవరికైన కూతురు భర్త అంటే కొడుకుతో సమానం.. అత్తగారు.. అల్లుడు వస్తున్నాడంటేనే వణికిపోతుంది. అతనికి అది వండి పెట్టాలి.. ఇది వండి పెట్టాలి అని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే అత్తగారు…
భారతదేశంలో ఆడపిల్లల నిష్పత్తి రోజురోజుకు తగ్గిపోతుంది.. బ్రూణ హత్యలు, అత్యాచారాలు, ఇతరత్రా కారణాల వలన ఆడపిల్లలను పొట్టన పెట్టుకుంటున్నారు. దీనివల్లనే సమాజంలో ఆడవారి సంఖ్య తగ్గుతుంది. తాజాగా అమ్మాయిల కొరతతో అబ్బాయిల పెళ్లిళ్లు ఆలస్యమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎంతోమంది పెళ్లి కానీ ప్రసాద్ లు తమ పెళ్లిళ్ల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజా సరే ప్రకారం 100 మంది అబ్బాయిలకు కేవలం 80 మంది అమ్మాయిలు మాత్రమే దొరుకుతున్నారట.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క…
ఒక తప్పు.. ఎన్నో తప్పులకు నాంది పలుకుతుంది.. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు.. ప్రస్తుతం సమాజంలో ఇలా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేసేవాళ్ళే ఎక్కువ.. తాజాగా తాము చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక మహిళను అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని రాజస్మంద్ నగర సమీపంలో ఉన్న…
నెల్లూరు కార్పోరేషన్తో పాటు 12 మున్సిపాలిటీ, నగరపంచాయతీలకు ఎన్నికలు జరుగగా నిన్న ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నెల్లూరులోని 49,50 డివిజన్లకు టీడీపీ తరుపున ఇంచార్జీగా వ్యవహరించిన కప్పిర శ్రీనివాస్ అరమీసం, అరగుండుతో దర్శనమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో 49,50 డివిజన్లలో టీడీపీ గెలవపోతే అరగుండు, అరమీసం తీయించుకుంటానని సవాల్ చేశారు శ్రీనివాస్.. ఈ మాటకు కట్టుబడి ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు కార్పోరేషన్లో 54 డివిజన్లకు 54…
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మరోసారి ప్రమాదకర వైరస్లు వెలుగుచూశాయి. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిందని వస్తున్న వార్తల నేపథ్యంలో కొంతమంది శాస్త్రవేత్తలు చైనాలోని జంతువుల మాంసం విక్రయించే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు జరిపారు. ఈ పరిశోధనల్లో ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 16 రకాల జాతులకు చెందిన 1725 వన్యప్రాణులపై వారు పరిశోధనలు జరిపారు. అయితే ఈ పరీక్షల్లో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఒకటి కాదు.. రెండు…
కడప జిల్లా మైదుకూరులో వింత ఘటన చోటుచేసుకుంది. తన ప్రియుడు లేకపోతే తాను బతకలేనంటూ ఓ యువకుడు హల్చల్ చేశాడు. దయచేసి తన ప్రియుడితో తనను కలపాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కంది సాయికుమార్ దుబాయ్లో పనిచేస్తున్నాడు. అతడికి టిక్ టాక్ ద్వారా మస్కట్లో పనిచేస్తున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ సెల్ఫోన్లలో ప్రతిరోజూ గంటల తరబడి మాట్లాడుకునేవారు.…