Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Venkaiah Naidu

Venkaiah Naidu News

    • TRS Privilge motion: ప్రివిలైజ్ మోషన్ పై తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు
      #జాతీయం

      TRS Privilge motion: ప్రివిలైజ్ మోషన్ పై తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు

      తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్‌ఎస్‌ కూడా భగ్గుమంటోంది. టీఆర్ఎస్ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు మోడీపై ఫిర్యాదు చేశారు. సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్‌ఎస్‌ ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌, లింగయ్య యాదవ్‌, సురేశ్‌ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో…
    • ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌కు మ‌ళ్లీ కోవిడ్‌..
      #జాతీయం

      ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌కు మ‌ళ్లీ కోవిడ్‌..

      భార‌త ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మ‌రోసారి క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు.. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో.. తాజాగా ఆయ‌న‌కు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. పాజిటివ్‌గా తేలినిట్టు.. ఉప‌రాష్ట్రప‌తి కార్యాల‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నార‌ని ఉప రాష్ట్రప‌తి కార్యాల‌యం పేర్కొంది. కాగా, వెంక‌య్య‌నాయుడుకి…
    • భోగి శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు..
      #Top Story

      భోగి శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు..

      భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరానంటాయి. వేకువజామునే భోగి మంటలు వేసి కోలాహలంగా కుటుంబ సమేతంగా అందరూ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా కారంచేడులోని తన సోదరి పురందేశ్వరి నివాసంలో నందమూరి బాలకృష్ణ భోగి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని, పంటలు ఇంటికి…
    • ఉప‌రాష్ట్ర‌ప‌తి ఇంటి వివాహ వేడుక‌ల్లో… ఎన్టీవీ అధినేత‌ న‌రేంద్ర చౌద‌రి
      #Top Story

      ఉప‌రాష్ట్ర‌ప‌తి ఇంటి వివాహ వేడుక‌ల్లో… ఎన్టీవీ అధినేత‌ న‌రేంద్ర చౌద‌రి

      హైద‌రాబాద్‌లో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడి మ‌న‌వ‌రాలి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా, క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది.  శంషాబాద్ విమానాశ్ర‌మంలోని జీఎంఆర్ ఎరినా ఈ వివాహనికి వేదిక అయింది.   హైద‌రాబాద్‌కు చెందిన ర‌వితేజతో ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడి మ‌న‌వ‌రాలు నిహారిక వివాహం జ‌రిగింది. ఈ వివాహానికి రాజ‌కీయ‌, సినీ ప్రముఖులు, వ్యాపార‌వేత్తలు హాజ‌రయ్యారు.  నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.   Read: సాయితేజ కుంటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలి: చంద్రబాబు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దంప‌తులు, హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ దత్తాత్రేయ‌, టీడీపీ అధినేత…
    • రోశయ్య కుటుంబానికి వెంకయ్య పరామర్శ
      #ఆంధ్రప్రదేశ్

      రోశయ్య కుటుంబానికి వెంకయ్య పరామర్శ

      ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి వెళ్ళారు వెంకయ్యనాయుడు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవల్ని కొనియాడారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రోశయ్య కుటుంబసభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం. తమిళనాడు గవర్నర్ గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది. ఆయన సేవలు మరువలేనివి. వారు నాకు…
    • రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీల వాకౌట్‌..
      #జాతీయం

      రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీల వాకౌట్‌..

      12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్‌ సమావేశాలను కుదిపేస్తోంది.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసిన రాజ్యసభ ఛైర్మన్‌.. శీతాకాల సమావేశాల నుంచి కూడా మొత్తంగా సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై విపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఎంపీలు ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్‌ బోరా, రాజమణి పటేల్, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్, అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, డోలా…
    • ఆ ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేత కుదరదు.. స్పష్టం చేసిన వెంకయ్య
      #Top Story

      ఆ ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేత కుదరదు.. స్పష్టం చేసిన వెంకయ్య

      ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడిన సంగతి తెలిసిందే… ఇక, ఆ 12 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల్లో కూడా సస్పెండ్‌ చేస్తూ రాజ్యసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించడంతో.. ఒక్కసారిగా పొలిటిక్‌ హీట్‌ పెరిగింది… రాజ్యసభ సభ్యులు.. ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్‌ బోరా, రాజమణి పటేల్, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్, అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, డోలా సేన్, శాంతా చెత్రి,…
    • రామాయణం భారతీయ సంస్కృతికి చుక్కాని-వెంకయ్యనాయుడు
      #Top Story

      రామాయణం భారతీయ సంస్కృతికి చుక్కాని-వెంకయ్యనాయుడు

      హక్కులను పొందడం కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నదే రామావతార సందేశం అన్నారు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. రామాయణం భారతీయ సంస్కృతికి చుక్కాని వంటిదన్నారు. శ్రీ కొమాండూర్ శశికిరణ్ రాసిన శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి కీలక ఉపన్యాసం చేశారు.మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని బోధించిన మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం మనందరికీ ఆదర్శ ప్రాయం. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువతరం నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. శ్రీరాముడి జీవిత గాధ నుంచి…
    • చిరు ట్ర‌స్ట్‌కు యోధా డ‌యాగ్నోస్టిక్స్ భారీ విరాళం…
      #సినిమా న్యూస్

      చిరు ట్ర‌స్ట్‌కు యోధా డ‌యాగ్నోస్టిక్స్ భారీ విరాళం…

      హైద‌రాబాద్‌లో యోధా లైఫ్‌లైన్ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ ప్రారంభ‌మైంది.  ఈ డయాగ్నోస్టిక్ సెంట‌ర్‌ను భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు,  తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మెగాస్టార్ చిరంజీవిలు ప్రారంభించారు.  వైద్య‌రంగంలో అనేక పెనుమార్పులు వ‌స్తున్నాయ‌ని, మార్పుల‌కు అనుగుణంగా హైద‌రాబాద్ మ‌హానగ‌రంలో వైద్యం అందుబాటులోకి వ‌స్తోందని మెగ‌స్టార్ చిరంజీవి పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.   ప్ర‌స్తుతం జీనోమ్ టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది.  జీన్స్ ను ఆధారంగా చేసుకొని మ‌నిషికి వ‌చ్చే జ‌బ్బుల‌ను ముందుగానే తెలుసుకోవ‌చ్చ‌ని అన్నారు.  క‌రోనా స‌మ‌యంలో జీనోమ్…
    • చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారు : వెంకయ్య నాయుడు
      #Top Story

      చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారు : వెంకయ్య నాయుడు

      మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారని… రాజకీయాలు మాట్లాడే భాష అస్సలు బాగోలేదని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి వల్ల కొంచం తొందరగా పడుకుంటున్నానని..…
    ←1…8910111213→

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions