Vande Bharat Sleeper Trains: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి మంచి ఆదరణ లభించడంతో.. వందే భారత్ స్లీపర్స్ను తెచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది.
భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఈ మేరకు రైల్వేశాఖ నుంచి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వందే భారత్ స్లిపర్ రైలును దీపావళికి ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ ట్రైన్లు చైర్ కార్స్తో నడుస్తున్నాయి. కాగా.. స్లీపర్ వెర్షన్ త్వరలో అందుబాటులోకి రానుంది. స్లీపర్ వందే భారత్ సహాయంతో ప్రయాణీకులు హాయిగా పడుకుని నిద్రపోతూ చాలా దూరం ప్రయాణించవచ్చు. ఈ క్రమంలో.. రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్త లాంటిది. వందే భారత్ స్లీపర్ రైలు ట్రాక్పై ట్రయల్కు సిద్ధంగా ఉంది. ఈ రైలు ట్రయల్ రన్ త్వరలో ప్రారంభం కానుంది.
Vande Bharat Sleeper Trains: భారతదేశంలో చాలామంది ప్రజలు సుధీర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని ఎక్కువమంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. దీనికి కారణం రైలు ప్రయాణం అయితే ప్రశాంతంగా పడుకుని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ల హవా నడుస్తోంది. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ రైలు ప్రయాణం చార్జీలు కాస్త ఎక్కువగానే ఉన్న ప్రజలు సుదూర ప్రాంతాలను తక్కువ…
దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇందులో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అత్యంత వేగంగా.. తక్కువ సమయంలో గమ్యానికి చేరుస్తుంటాయి. అయితే త్వరలో వందేభారత్ స్లీపర్ కూడా పట్టాలపై పరుగులు పెట్టనుంది.
ప్రస్తుతం వందే భారత్ రైళ్లు పెద్ద సంఖ్యలో రైలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఆధునిక పరికరాలతో కూడిన ఈ రైళ్లకు చాలా డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ సర్వీసు ఎప్పుడొస్తుందా అని ప్రయాణికులు నిరీక్షిస్తున్న తరుణంలో రైల్వే యంత్రాంగం ఈ సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ దిశగా కొత్త అడుగు పడింది. Also read: Rapido: హైదరాబాద్ సహా నాలుగు…
Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వే త్వరలో కాన్సెప్ట్ రైలును తీసుకురానుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అత్యాధునిక స్లీపర్ బోగీలతో అమర్చబడుతుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం (అక్టోబర్ 3) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్ డిజైన్ కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.