Vande Bharat Sleeper: ఆరోజే సికింద్రాబాద్ నుండి మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణం..
- ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ల హవా.
- కేవలం చైర్ కార్ సీట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
- అతి త్వరలో వందే భారత్ రైళ్లలో కూడా స్లీపర్ కోచ్ లను తీసుకురాబోతోంది ఇండియన్ రైల్వేస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Sleeper Trains: భారతదేశంలో చాలామంది ప్రజలు సుధీర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని ఎక్కువమంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. దీనికి కారణం రైలు ప్రయాణం అయితే ప్రశాంతంగా పడుకుని ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ల హవా నడుస్తోంది. సుదూర ప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరుకునేందుకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ రైలు ప్రయాణం చార్జీలు కాస్త ఎక్కువగానే ఉన్న ప్రజలు సుదూర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకునేందుకు బాగానే వినియోగిస్తున్నారు.
Harish Rao: మీరు పరిష్కరించాల్సిన సమస్యలు ఇవే.. సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఇకపోతే ఈ వందే భారత్ రైళ్లలో ఇదివరకు కేవలం చైర్ కార్ సీట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ట్రైన్లలో ఎటువంటి స్లీపర్ కోచులు లేవు. తాజాగా ఈ వందే భారత్ రైళ్లలో కూడా స్లీపర్ కోచ్ లను తీసుకురాబోతోంది ఇండియన్ రైల్వేస్. ఇందుకు సంబంధించి మొదటి వందే భారత్ స్లీపర్ రైలును సికింద్రాబాద్ నుండి మొదలుపెట్టాలని భారతీయ రైల్వే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాతనే మిగతా రూట్స్ లో వందే భారత్ స్లీపర్ వైర్లను మొదలుపెట్టనున్నారు. అది కూడా ఆగష్టు 15 న మొదలు పెట్టనున్నట్లు సమాచారం.
Deputy CM Pawan: చెత్తలో కూడా ఐశ్వర్యం ఉందని చెప్పడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం..
ఇందుకు సంబంధించి వందే భారత్ స్లీపర్ రైళ్లను సికింద్రాబాద్ – ముంబై పట్టణాల మధ్య మొదలుపెట్టాలని భారత రైల్వే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇదివరకు ఈ రూట్లో ఎటువంటి వందే భారత్ రైలు లేదు. కాబట్టి నేరుగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ కు సూచించారని సమాచారం. ఈ నేపధ్యం లోనే ఈ ఆలోచనను రైల్వే బోర్డుకు తెలిపినట్లు సమాచారం. ఇదివరకు సికింద్రాబాద్ – పూణే నగరాల మధ్య వందే భారత్ రైలు మొదలు అవుతుందన్న వార్తలు వచ్చాయి కానీ.. అది మాత్రం కార్యాచరణ కాలేదు. ఇప్పటికే హైదరాబాద్ నుండి 3 రైళ్లు నడుస్తున్నాయి. కాచిగూడ – యశ్వంతపుర, సికింద్రాబాద్ – తిరుపతి, సికింద్రాబాద్ – విశాఖపట్నం రూట్ లలో ఈ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇదే కాకుండా అతి త్వరలో మరో రెండు వందే భారత్ రైళ్లు హైదరాబాద్ నుండి మొదలు కాబోతున్నాయని సమాచారం.
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!