Vande Bharat Sleeper: ట్రయల్ రన్కు సిద్ధమైన వందే భారత్ స్లీపర్.. ప్రయాణికులకు పండగే..!
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ ట్రైన్లు చైర్ కార్స్ రైళ్లు
- త్వరలో అందుబాటులోకి రానున్న స్లీపర్ వెర్షన్
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రాక్పై ట్రయల్కు సిద్ధం
- ఈ రైలు ట్రయల్ రన్ త్వరలో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందేభారత్ ట్రైన్లు చైర్ కార్స్తో నడుస్తున్నాయి. అయితే.. త్వరలోనే స్లీపర్ వెర్షన్ అందుబాటులోకి రానుంది. వందే భారత్ స్లీపర్లో ప్రయాణీకులు హాయిగా పడుకుని నిద్రపోతూ ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. అయితే.. ఈ రైలును త్వరలో పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం ముందు ట్రయల్ నిర్వహించనున్నారు. ఈ రైలు ట్రయల్ రన్ త్వరలో ప్రారంభం కానుంది.
Read Also: Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
వందే భారత్ స్లీపర్ ఎప్పటి నుండి నడుస్తుందో రైల్వే శాఖ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ-శ్రీనగర్ మధ్య నడుపనున్నట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వందే భారత్ స్లీపర్కు సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. వందేభారత్ చైర్ కార్తో ప్రస్తుతం 136 రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. వీటిలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు తమిళనాడు రాష్ట్రంలో నడుస్తున్నాయన్నారు. ఢిల్లీ-బనారస్ మధ్య వందే భారత్ రైలు 771 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. సుదూర, మధ్య దూర ప్రయాణాల కోసమని ప్లాన్ చేసిన వందే భారత్ స్లీపర్ రైళ్లలో.. ఆధునిక సౌకర్యాలు, ప్రయాణీకుల సౌకర్యాలతో అమర్చబడి ఉన్నాయని పేర్కొన్నారు.
స్లీపర్ వందే భారత్ రైలు ఫీచర్లు:
1- ఈ రైలులో ఆర్మర్ టెక్నాలజీని ఉపయోగించారు.
2- EN-45545 HL3 అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
3- క్రాష్వర్తీ, జెర్క్-ఫ్రీ సెమీ పర్మనెంట్ కప్లర్.. యాంటీ క్లైంబర్.
4- EN ప్రమాణాల ప్రకారం కార్బాడీ యొక్క క్రాష్వర్టీ డిజైన్.
5- శక్తి సామర్థ్యం కోసం రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్.
6- అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులు, రైలు మేనేజర్/లోకో పైలట్ మధ్య కమ్యూనికేషన్ కోసం ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ యూనిట్.
7- ప్రతి చివర డ్రైవింగ్ కోచ్లో పరిమితం చేయబడిన మొబిలిటీ (PRM) ఉన్న ప్రయాణీకులకు వసతి, అందుబాటులో ఉండే టాయిలెట్లు.
8- రైలులో కేంద్ర నియంత్రణలో ఉండే ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, విశాలమైన గ్యాంగ్వేలు.
9- పై బెర్త్కు సులభంగా ఎక్కేందుకు చక్కగా రూపొందించిన నిచ్చెన.
10- ప్రతి కోచ్లో సీసీ కెమెరాలు, ఏసీ, సెలూన్ లైటింగ్ మొదలైన సౌకర్యాలు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!