కరోనా ఫస్ట్ వేవ్ తో గత యేడాది, సెకండ్ వేవ్ తో ఈ సంవత్సరం సినిమా రంగానికి గట్టి పరీక్షనే పెట్టాయి. అయితే… యువ కథానాయకులు మాత్రం ఏదో ఒక స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతారని అంతా అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకుల అంచనాలను తల్లకిందులు చూస్తే, మన యంగ్ హీరోస్ ఈ యేడాది భారీ పరాజయాలను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’…
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పంజా వైష్ణవ్తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో వైష్ణవ్తేజ్కు జోడీగా రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా నటించింది. ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు ఉద్యోగం…
పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన విలేజ్ డ్రామా “కొండపొలం” అక్టోబర్ 8 న చాలా గ్రాండ్గా విడుదలైంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన “కొండపొలం”లో అన్నపూర్ణ, హేమ, ఆంథోనీ, రవి ప్రకాష్, సాయి చంద్, కోట శ్రీనివాసరావు, నాజర్, మహేష్ విట్టా కీలక పాత్రల్లో నటించారు. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన వచ్చింది. పంజా వైష్ణవ్ తేజ్ ఇందులో రవీంద్ర…
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న “కొండపొలం” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ట్వీట్ చేశారు. నిన్న ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూను ప్రదర్శించగా చిత్రబృందంతో కలిసి మెగాస్టార్ వీక్షించారట. “ఇప్పుడే ‘కొండపొలం’ చూశాను. ఒక శక్తివంతమైన సందేశంతో కూడిన అందమైన గ్రామీణ ప్రేమ కథ. క్రిష్ ఎప్పుడూ విభిన్న కళా నైపుణ్యాలను, సంబంధిత సమస్యలను ఎంచుకుని,…
గతంలో మాదిరి ఇప్పుడు నవలా చిత్రాలు తెలుగులో రావడం తగ్గిపోయింది. ఆ లోటును తీర్చుతూ, ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను క్రిష్ జాగర్లమూడి అదే పేరుతో వెండితెరకెక్కించారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే నటుడిగా గుర్తింపుతో పాటు, మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) అనే కుర్రాడి…
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ “కొండపోలం”. ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తుండగా… వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ రోజు కొండ పొలం ఆడియో రిలీజ్ జరిగింది. ఇందులో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే కొండ పోలం సినిమా ఉండేది కాదు అని అన్నారు. భారీ బడ్జెట్ తో ఆయనతో సినిమా చేస్తున్న సమయంలో…
తొలి చిత్రం ‘ఉప్పెన’తో చక్కని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిందీ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, కోట శ్రీనివాసరావు, రవిప్రకాశ్, హేమ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘కొండపొలం’ సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ నవలా చిత్రాన్ని ఇదే నెల 8న ప్రపంచ వ్యాప్తంగా…
మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ తో భారీ వసూళ్లను సాధించి ఘన విషయాన్ని అందుకున్నారు. ఉప్పెన సమయంలోనే వైష్ణవ్ తేజ .. క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ సినిమాను కూడా చేశాడు. చాలా తక్కువ టైమ్ లోనే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడ్డ ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్…
తొలి చిత్రం ‘ఉప్పెన’తో కలెక్షన్ల సునామి సృష్టించాడు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ యేడాది ఫిబ్రవరి 12న ప్రేమికుల దినోత్సవ కానుకగా వచ్చిన ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. విశేషం ఏమంటే ఈ సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్… వైష్ణవ్ తేజ్ తో సినిమాను తెరకెక్కించాడు. క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించింది. సాఫ్ట్ వేర్…