V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని కాంగ్రెస్ మాజీఎంపీ వి హనుమంతరావు అన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ బీసీలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కారును గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ అంబర్పేటలోని వీహెచ్ ఇంటి ముందు ఆగి ఉన్న తన కారును ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. అనంతరం దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పారిపోయారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు వీహెచ్ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటనపై విహెచ్ మాట్లాడుతూ..…
V. Hanumantha Rao: కులగణన చేయాలా వద్దా.. నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాలి మాజీ ఎంపీ వి.హనుమంత రావు ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రిజర్వేషన్ కు వ్యతిరేకం అని మోడీ అంటున్నారు.
హైదరాబాద్ గాంధీ భవన్లో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎంపీ అనిల్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్స్ పెంపుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. మాజీ ఎంపీ వీహెచ్.. బీసీ సంఘాల నేతలు.. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. బీసీని పీసీసీ చేస్తామనీ రాహుల్ గాంధీ చెప్పాడు చేశాడన్నారు. నా రాజకీయ జీవితంలో బీసీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడలేదని, జనాభా ప్రతిపాదికన ఎవరి హక్కులు…
V. Hanumantha Rao: కంగనా రనౌత్ ను బీజేపీ కంట్రోల్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావ్ మండిపడ్డారు. కంగనా రనౌత్.. రాహూల్ గాంధీ నీ తిట్టి తప్పు చేసిందన్నారు.
కేటీఆర్కి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు బీఆర్ఎస్కి అధికారం ఉన్నా.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం అంటే తొలగిస్తాం అంటున్నాడని ఆయన మండిపడ్డారు. విదేశాల్లో చదువుకున్న వ్యక్తివి.. ఇవేం బుద్దులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సర్కార్ వచ్చిన తర్వాత మీరు ఏం విగ్రహం పెట్టుకుంటారో పెట్టుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్ట్ పేరు మారుస్తాం…
V. Hanumantha Rao: గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఏ.ఐ.సి. సెక్రెటరీ, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్. హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
V Hanumanta Rao: లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి గెలుస్తుందని మాజీ ఎంపీ విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ని దేవుడు పంపిన దేవదూత అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటూన్నాడన్నారు.
V. Hanumantha Rao: కాంగ్రెస్ కులగణన చేస్తామంటే.. మోడీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. మోడీ ఇండియా కూటమి వస్తే సంవత్సరానికి ఒకరు ప్రధాని అవుతారని చెపుతున్నారని తెలిపారు.