Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రోజు ఓ వ్యాపారి ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగలు అతని భార్యను కట్టేసి గ్యాంగ్ రేప్కి పాల్పడటమే కాకుండా సిగరెట్లతో దారుణంగా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Taj Mahal: తాజ్ మహల్లో అనారోగ్యంతో ఉన్న తండ్రి ప్రాణాలను సైనికుడు కాపాడాడు. ప్రభుత్వ ఏర్పాట్లు అన్నీ విఫలమైనట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే ఏడవ వింతగా పేరొందిన తాజ్మహల్లో మరోసారి అజాగ్రత్త కనిపించింది.
Moradabad Youtuber: ఉత్తరప్రదేశ్లో ఓ యువకుడు పోలీసు యూనిఫాం ధరించి వీడియో తీసినందుకు తగిన శాస్తి జరిగింది. వైరల్ వీడియో ఆధారంగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ భగత్పూర్ ప్రాంతంలో ఆస్తి తగాదాల కారణంగా జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. మేనమామ తన మేనల్లుడు, అతని భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
Lady Constables drag Woman on road in UP’s Hardoi: ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్స్టేషన్ వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ చంద్ర గోస్వామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. హర్దోయీ…
Dalit Woman Raped by SI in UP: ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. సమాజం తలదించుకునే పని చేశాడు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వచ్చిన ఓ దళిత మహిళపై సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో చోటుచేసుకుంది. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఎస్సైని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సరాయ్ మమ్రేజ్…
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘజయాబాద్లో న్యాయవాదిని ఇద్దరు దుండగులు పట్టపగలే కాల్చి చంపారు. న్యాయవాది కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. బుధవారం మధ్యాహ్నం జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోపల ఉన్న న్యాయవాది ఛాంబర్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నేరుగా ఆయనపై కాల్పులు జరిపారు.
Tomato: కూరగాయల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దొంగల చూపు టమాటాలపై పడింది. యూపీలోని హర్దోయ్ జిల్లాలోని నవీన్ సబ్జీ మండిలోని ఓ జాబర్ దుకాణంలో గత రాత్రి దొంగలు టమాటాలు, బంగాళదుంపల బస్తాలు, ఫోర్క్, ఇతర వస్తువులను అపహరించారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పోలీసుల సిగ్గుమాలిన చర్య చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ మహిళను కొట్టి గాయపరిచారు. దీనిపై మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, క్రైమ్ ఇన్స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు మహిళను ఒక గదిలోకి తీసుకెళ్లి బలవంతంగా ఆమె బట్టలు తొలగించి, గాయం గుర్తుల ఫోటోలు తీశారు.