Uttarpradesh : ప్రేమికుల రోజున ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో ప్రేమ బంధాన్ని దెబ్బతీసే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రియుడు తన ప్రేమను వ్యక్తపరిచే సాకుతో ప్రియురాలికి ఫోన్ చేసి వచ్చి రాగానే అత్యాచారానికి పాల్పడ్డాడు.
UP Police ran behind Poonam Pandey link to Kanpur: శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పూనమ్ పాండే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేయబడింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా పూనమ్ ను కోల్పోయాం అని అందులో రాసి ఉంది. కుటుంబ ప్రైవసీని గౌరవించాలని కూడా చెప్పారు. మొదట్లో ఎవరూ నమ్మలేదు, కానీ వార్తా సంస్థలు కూడా ఈ పోస్ట్ను ఉటంకిస్తూ వార్తలను ధృవీకరించడమే కాదు, ఆమె మేనేజర్ కూడా వివిధ మీడియా సంస్థలతో…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రోజు ఓ వ్యాపారి ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగలు అతని భార్యను కట్టేసి గ్యాంగ్ రేప్కి పాల్పడటమే కాకుండా సిగరెట్లతో దారుణంగా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Taj Mahal: తాజ్ మహల్లో అనారోగ్యంతో ఉన్న తండ్రి ప్రాణాలను సైనికుడు కాపాడాడు. ప్రభుత్వ ఏర్పాట్లు అన్నీ విఫలమైనట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే ఏడవ వింతగా పేరొందిన తాజ్మహల్లో మరోసారి అజాగ్రత్త కనిపించింది.
Moradabad Youtuber: ఉత్తరప్రదేశ్లో ఓ యువకుడు పోలీసు యూనిఫాం ధరించి వీడియో తీసినందుకు తగిన శాస్తి జరిగింది. వైరల్ వీడియో ఆధారంగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ భగత్పూర్ ప్రాంతంలో ఆస్తి తగాదాల కారణంగా జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. మేనమామ తన మేనల్లుడు, అతని భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
Lady Constables drag Woman on road in UP’s Hardoi: ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు రోడ్డుపై ఈడ్చుకొంటూ తీసుకువెళ్లారు. ఎస్పీ కార్యాలయం నుంచి సమీప పోలీస్స్టేషన్ వరకు ఆమెను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కేశవ్ చంద్ర గోస్వామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. హర్దోయీ…
Dalit Woman Raped by SI in UP: ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. సమాజం తలదించుకునే పని చేశాడు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వచ్చిన ఓ దళిత మహిళపై సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్సై) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో చోటుచేసుకుంది. దళిత మహిళపై అత్యాచారం చేసిన ఎస్సైని సస్పెండ్ చేసినట్లు ఉన్నత అధికారులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఎస్సైని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సరాయ్ మమ్రేజ్…
ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘజయాబాద్లో న్యాయవాదిని ఇద్దరు దుండగులు పట్టపగలే కాల్చి చంపారు. న్యాయవాది కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. బుధవారం మధ్యాహ్నం జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోపల ఉన్న న్యాయవాది ఛాంబర్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నేరుగా ఆయనపై కాల్పులు జరిపారు.