ఆహా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’! నందమూరి నట సింహం బాలకృష్ణ అంత ఓపెన్ గా తన ఎదురుగా కూర్చున్న సెలబ్రిటీస్ ను ప్రశ్నలు అడుగుతారని కానీ వారు అంతే స్పోర్టివ్ గా తీసుకుని వాటికి జవాబులు చెబుతారని కానీ ఆ ప్రోగ్రామ్ చూసే వరకూ ఎవరూ ఊహించలేదు. బాలకృష్ణ అడిగ
‘అఖండ’తో బ్లాక్బస్టర్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ.. ఆ జోష్లోనే వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో #NBK107 ప్రాజెక్ట్ చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో చేతులు కలపనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్న�
రచయితగా ‘సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ లాంటి చిత్రాలకు సంభాషణలు అందించి ‘బుర్రకథ’తో దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు ఇప్పుడు బిగ్ బాస్ విజేత వీజే సన్ని హీరోగా ‘అన్ స్టాపబుల్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం �
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణతో కలిసి సందడి చేయబోతున్నాడు. ఇటీవల ప్రారంభించిన ఓటిటిలో బాలయ్యతో కలిసి మహేష్ కన్పించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పాపులర్ టాక్ షో ‘అన్స్టాపబుల్’లో మహేష్ అతిథిగా కనిపించనున్నాడు. ఈ రోజు (డిసెంబర్ 4) టాక్ షో కోసం మహేష్ బాబు, బాలయ్య ఎపిసోడ
నందమూరి బాలకృష్ణకు మాస్ లో అంతలా ఫాలోయింగ్ ఉండడానికి కారణమేంటి అంటే, ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఆయన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ పరవశింప చేస్తుంటాయి. అందువల్ల మాస్ ఇట్టే ఆయనకు ఆకర్షితులయిపోతారు. సినిమాల్లోనే కాదు, బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ -యన�
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధమవుతోంది. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హోస్ట్ గా చేయడానికి రెడీ అయ్యారు. పాపు�
ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ లోకి మెల్లగా టాప్ స్టార్స్ కూడా అడుగు పెడుతున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెట్టడం విశేషమనే చెప్పాలి. ఇక ఆ ఫ్లాట్ ఫామ్ బాలయ్య బాక్సాఫీస్ పోటీదారుడైన చిరంజీవి మెగా ఫ్యామిలీకి చెందిన వారిది కావడం మరింత విశేషం. బాలయ�
నటసింహ నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెడుతూ ‘అన్ స్టాపబుల్’ అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్ నవంబర్ 4న దీపావళి కానుకగా ‘ఆహా’లో మొదలు కానుంది. ఈ ప్రోగ్రామ్ ను పరిచయం చేసే వేడుక గురువారం జరిగింది. ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆహా’ భాగస్వామి అయిన అల్ల�