Bengal Elections: మరోసారి మమతా వర్సెస్ సువేందు.. బీజేపీ తొలి జాబితా విడుదల..
- బీజేపీ బెంగాల్ తొలి జాబితా విడుదల..
- మరోసారి మమతా వర్సెస్ సువేందు అధికారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengal Elections: కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికల కోసం షెడ్యూల్ ప్రకటించింది. అయితే, షెడ్యూల్ విడదల కావడంతోనే ఎన్నికల వేడి మొదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మరోసారి బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి పోటీ నెలకొంది.
Read Also: A.R. Rahman: ఇండియాలో అత్యధిక ఆస్కార్’లు పొందింది ఎవరో తెలుసా?
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
సీఎం మమతా బెనర్జీ సిట్టింగ్ నియోజకవర్గం భవానీపూర్ నుంచి సువేందును బీజేపీ రంగంలోకి దింపింది. ఆయన ఈ స్థానంతో పాటు నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతాను సువేందు ఓడించారు. ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి సవాల్ విసురుతున్నారు. బీజేపీ కీలక నేతలైన దిలీప్ ఘోష్ ఖరగ్పూర్ సదర్ నుంచి, అగ్నిమిత్రపాల్ అసన్సోల్ నుంచి, స్వపల్ దాస్ గుప్తా రాష్బెహారీ నుంచి పోటీలో ఉన్నారు. తాజాగా విడుదలైన జాబితాలో 41 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలక మళ్లీ బీజేపీ ఎమ్మెల్యే టికెట్స్ ఇచ్చింది.
బెంగాల్ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో నిర్వహించబడతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. మే 04న ఫలితాలు వెలువడుతాయి. . 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 215 స్థానాలను గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ 77 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..