రెండు పవర్ హౌజ్ లు కలిస్తే ఎలా ఉండబోతుందో చూపించడానికి అన్ స్టాపబుల్ సీజన్ 2 వేదిక సిద్ధమవుతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణలోని కొత్త యాంగిల్ ని ఆడియన్స్ ని పరిచయం చేసిన ఈ టాక్ సీజన్ 2 లాస్ట్ ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. తరతరాలుగా మెగా నందమూరి అభిమానుల మధ్య ఇండస్ట్రీ పరంగా ఒక �
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే ఈ సీజన్ లో అయిదు ఎపిసోడ్స్ బయటకి వచ్చి సూపర్బ్ వ్యూవర్షిప్ ని సొంతం చేసుకున్నాయి. బాలయ్యలో ఈజ్ చూసి ఇన్ని రోజులు మనం విన్నది ఈ బాలకృష్ణ గురించేనా అని అందరూ షాక్ అవుతున్నారు. చాలా సరదాగా, స్పాంటేనియస్ గా టా
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్ సీజన్ 2'లో ఈ వీక్ ఫుల్ గ్లామర్ షోకు ప్రాధాన్యమిచ్చారు. అలనాటి అందాల భామలు జయసుధ, జయప్రదతో పాటు టాలీవుడ్ హాట్ బ్యూటీ రాశీఖన్నా సైతం ఈ షోలో పాల్గొంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్స్ బయటకి వచ్చిన ఈ సీజన్ లో 6వ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ బయటకి రావడానికి రెడీగా ఉంది. గత అయిదు ఎపిసోడ్స్ లో పొలిటిషియన్స్, యంగ్ హీరోస్, ఫ్రెండ్స్ అనే తేడా లేకుండా అన్న
'బిగ్ బాస్' విన్నర్ సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న సినిమా 'అన్ స్టాపబుల్'. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆవిష్కరించారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి ‘అన్ స్టాపపబుల్ షో’ని సూపర్బ్ గా రన్ చేస్తున్నాడు. ఇప్పటికే సీజన్ 1 కంప్లీట్ చేసుకున్న ఈ షో సీజన్ 2 ఇటివలే స్టార్ట్ అయ్యింది. యంగ్ హీరోస్ నుంచి స్టార్ హీరోస్ మరియు డైరెక్టర్స్ వరకూ అందరినీ తన షోకి పిలిచి, ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న బాలయ్యతో ప్రభాస్ �
Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. చంద్రబాబు అసెంబ్లీని కాదని బామ్మర్ది షోకు వెళ్లారని ఎద్దేవా చేస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. చంద్రబాబు బామ్మర్ది షోకు వెళ్లగా.. సీఎం జగన్ మాత్రం జనంలోకి వెళ్తున్నారని తన ట్వీట్లో పేర్కొన్నారు. అందుకే �
బాలయ్య మరోసారి ఓటీటీ వేదికగా సందడి చేయబోతున్నారు. ఆయన అభిమానుల కోరిక మేరకు అన్ స్టాపబుల్ సీజన్ 2ను ఆహా ఓటీటీ త్వరలో స్ట్రీమింగ్ చేయబోతోంది. ఈ సందర్భంగా విజయవాడలో స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తొలి ఎపిసోడ్లో టీడీపీ అధినేత చంద్రబాబును బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది.