కొందరి వ్యక్తులకు ఎంత డబ్బున్న అహంకారం వుండదు. ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడి వారికి నేను నీలాంటి మనిషినే అంటూ కలిసిపోతుంటారు. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకుని నేను కష్టపడే వచ్చానంటే వారికి మరింత స్పూర్తినిస్తూ వుంటారు. అలాంటి వారు మనదేశంలో బహుఅరుదు అందులో ఒకరు ఆనంద్ మహీంద్రా అని చెప్పవచ్చు. ఇక్కడే కాదు ప్రపంచంలోనే పేరున్న వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన తన వ్యాపార సామ్రాజ్యంతో పాటు తరచుగా సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో…
కొద్దిరోజుల క్రితం కెనడాకు చెందిన భారతీయ సినీ నిర్మాత లీనా మణిమేకలై కాళీ డాక్యుమెంటరీ, ప్రమోషనల్ పోస్టర్ లో కాళీ దేవిని అభ్యంతరకరంగా చిత్రీకరించి, ఆపోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ లీనా ఎక్కడ తగ్గడం లేదు.. తాజా సోషల్ మీడియా వేదికగా మరో వివాదానికి తెరలేపింది. ఏకంగా.. ఈసారి సిగరెట్ తాగుతున్న శివపార్వతుల వేషధారుల్లో వున్న వ్యక్తుల ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్…
లైగర్ ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ నేతృత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ లో విజయ్ నగ్నంగా…
ఇండియాలో ఏదైనా సమచారం తెలుసుకోవాల్సి వస్తే.. సోషల్ మీడియాను ఆశ్రయించేవారి సంఖ్య పెరిగిపోయిందట.. 54 శాతం మంది ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లనే ఆశ్రయిస్తున్నారు ఆ సర్వేలో తేల్చింది..
ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేఖంగా మరోసారి దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో ‘బైబై మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. గత ఎనిమిదేళ్ల పాలనలో మోదీ అవలంభిస్తున్న విధానాలపై నెటిజెన్లు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై కూడా నెటిజెన్లు స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అగ్నిపథ్ పై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఉద్యోగాలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన హామీలపై యూటర్న్ తీసుకుందని.. ద్రవ్యోల్భనం, దేశ జీడీపీ మొదలైన విషయాల్లో భారత్…
బిలియనీర్ మరియు టెస్లా సీఈవో ఎలన్మస్క్కు కంపెనీ యొక్క ప్రతిపాదిత 44 బిలియన్ల డాలర్లకు విక్రయాన్ని వాటాదారులు ఆమోదించాలని ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.
ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పెస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ మధ్య ఏం చేసినా.. సంచలనం అవుతోంది. ఇటీవలే ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగాడు. ఇదే సమయంలో ఆయనపై లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే మరోసారి ఎలాన్ మస్క్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. తనను విమర్శించింనందుకు సొంత ఉద్యోగులనే కొలవుల నుంచి తొలగించాడు. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు చెందిన కొంతమంది ఉద్యోగులు మస్క్ ప్రవర్తనపై బహిరంగ…
ఏపీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ పెరిగిన ధరలు, ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్కు దిగారు.. అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా.. ముసలాడికి (చంద్రబాబు) మెంటలో, గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు అంటూ సెటైర్లు వేశారు. కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంపై కేటీఆర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్లతో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ‘అగ్నివీర్ స్కీమ్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ – నో…