నిషేధిత గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మరుసటి రోజే సామాజిక మాధ్యమాల్లో ఆ సంస్థకు సంబంధించిన ఖాతాలు నిలిపివేయబడ్డాయి.
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ట్విట్టర్ డీల్ విషయం రోజుకో మలుపు తీసుకుంటుంది.. ఒకసారి ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన మస్క్.. కొన్ని షరతులు పెడుతూ వచ్చారు.. ఆ తర్వాత నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ సంస్థపై ఆరోపణలు గుప్పించారు.. ఇక, ట్విట్టర్తో డీల్ రద్దు చేసుకుంటున్నట్టు కూడా ప్రకటించారు.. అయితే, దీనిపై న్యాయపోరాటం కొనసాగిస్తోంది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆఫర్ చేసిన 44 బిలియన్…
టెస్లా మరియు స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్.. మరోసారి ట్విట్టర్ను టార్గెట్ చేశారు.. ట్విట్టర్ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించి.. ఆ తర్వాత డీల్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే, ఆ డీల్ను ప్రతిపాదించిన నాటి నుంచీ.. ట్విట్టర్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.. అదే డీల్ రద్దు వరకు వెళ్లింది.. అయితే, సమయం దొరికిన ప్రతీసారి అన్నట్టుగా ట్విట్టర్పై తన కోపాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు మస్క్.. తాజాగా మరోసారి సోషల్ మీడియా దిగ్గజాన్ని టార్గెట్ చేశారు..…
వినియోగదారుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎడిట్ బటన్ను పరీక్షిస్తున్నట్టు ట్విట్టర్ పేర్కొంది.. మైక్రో బ్లాగింగ్ సైట్ ఈ ఫీచర్ను పరీక్షిస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపింది. "మీరు ఎడిట్ చేసిన ట్వీట్ను చూసినట్లయితే, మేము ఎడిట్ బటన్ను పరీక్షిస్తున్నందున ఇది జరుగుతుంది" అని కంపెనీ ట్వీట్లో పేర్కొంది.
బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. డీల్ విషయంతో ట్విట్టర్తో చెడిన తర్వాత.. తానే సొంతంగా ఓ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ను పెడితే ఎలా ఉంటుందని ఇంత కాలం ఆలోచించారేమో.. ఇప్పుడు.. సొంతగా ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.. అంతే కాదు.. దాని పేరును కూడా రిలీవ్ చేశారు టెస్లా సీఈవో.. @టెస్లా ఓనర్ ఎస్వీ అనే ట్విట్టర్ యూజర్..’ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం రద్దయితే మీరు సొంత…
మహీంద్ర గ్రూప్ ఛైర్మన్, పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఒక్క వ్యాపారంలోనే కాదు నెట్టింట కూడా చురుకుగా ఉంటారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా తమ కస్టమర్ ట్వీట్కు స్పందించి మరోసారి నెటిజన్ల మనసు దోచుకున్నారు.
Business Headlines: దేశంలోని వివిధ బ్యాంకుల్లో 48 వేల 262 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. ఆ డబ్బులు మావేనంటూ ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదని ఆర్బీఐ తెలిపింది. పదేళ్లకు పైగా పట్టించుకోకుండా ఉన్న సేవింగ్స్, కరంట్ అకౌంట్లలోని