Mukarram Jah: హైదరాబాద్కు చెందిన నిజాం ముకర్రం జా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో మృతిచెందారు. ఒకప్పుడు మన దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్న ముకర్రమ్ ఝా ఇస్తాంబుల్ లో ఒక అద్దె ఇంట్లో మృతి చెందడం బాధాకరం.
హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ శనివారం నిన్న రాత్రి పదిన్నర గంటలకి టర్కీలోని ఇస్తాంబుల్లో ముకరం ఝా కన్నుమూశారు. ముకరం ఝా అంత్యక్రియలు తన స్వగ్రామమైన హైదరాబాద్లో జరగాలన్నది ఆయన కోరిక.
Blast At Busy Street In Turkey's Istanbul: టర్కీ వాణిజ్య నగరం ఇస్తాంబుల్ లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. బిజీగా ఉంగే ఓ స్ట్రీట్ లో శక్తివంతమైన పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇస్తిక్లాల్ స్ట్రీట్ లో జరిగిన ఈ పేలుడులో నలుగురు మరణించారు. 38 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు సంబంధించి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు, 38 మంది గయపడినట్లు ఇస్లాంబుల్ గవర్నర్ అలీ యెర్లికాయ ట్విట్టర్…
ఉత్తర టర్కీలోని బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి 25 మంది మృతి చెందారు. చాలా మంది భూగర్భంలో చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
భోజనం చేస్తున్న సమయంలో మనం తింటున్న కంచంలో చిన్న రాయి కనిపించినా చిరాకు వస్తుంది. కానీ ఇటీవల బిర్యాణీల్లో బల్లి, బొద్దింకలు బయటపడుతున్న విషయం తెలిసిందే. భోజనం చేస్తున్న పాము తల బయటపడితే ఎలా ఉంటుంది. ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా అలాంటి అనుభవమే టర్కీలోని విమాన సిబ్బందికి ఎదురైంది.
Russian missiles hit Ukraine port: రష్యా, ఉక్రెయిన్ పోర్టులను బ్లాక్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ధాన్యం కొరత ఏర్పడింది. అయితే శుక్రవారం ఉక్రెయన్ పోర్టుల నుంచి ధాన్యం రవాణాకు సేఫ్ గా తరలించేందుకు టర్కీ, ఐక్యరాజ్యసమితి సమక్షంలో రష్యా, ఉక్రెయిన్ లు ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందం జరిగిన రోజు వ్యవధిలోనే రష్యా, ఉక్రెయిన్ లోని ప్రధాన పట్టణం ఒడిస్సాపై రాకెట్లతో విరుచుకుపడింది. ఒడెసాలోని నౌకాశ్రయంపై దాడి చేసింది. ఒడెసా నగరంలోని ధాన్యం నిల్వచేసే…
ఏ మాత్రం అటూ ఇటూ అయిన రెండు విమానాలు ఆకాశంలోనే ఢీకొట్టేవి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తప్పుగా ఆదేశాలు ఇచ్చినా.. ఫైలెట్ల నైపుణ్యంతో ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ప్రమాదం తప్పింది. ఈ ఘటన జూన్ 13న టర్కీ గగనతలంలో జరిగింది. లండన్ నుంచి కొలంబో వెళ్తున్న శ్రీలంక ఎయిర్ లైన్స్ ఫ్లైట్ యూఎల్ 504 ప్రయాణిస్తున్న సందర్భంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం ప్రయాణిస్తోంది. ఈ రెండు విమానాలు కూడా 15 మైళ్ల దూరంతో ఉన్న సమయంలో…
తెలుగు సినిమా బౌండరీస్ దాటి పాన్ ఇండియా సినిమాగా వర్ధిల్లుతోంది. దీంతో వరల్ట్ కంట్రీస్ దృష్టి మన చిత్రపరిశ్రమపై పడింది. టర్కీలో విదేశీ చలన చిత్ర నిర్మాతలకు చిత్రీకరణ జరుపుకునే అవకాశాలతో పాటు ఆర్ధికపరమైన రాయితీలు కల్పించటానికి ఆ దేశ కాన్సులేట్ జనరల్ అందరితో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన టర్కీ కాన్సులేట్ జనరల్ ఆర్హాన్ యల్ మాన్ ఓకన్ తో మా మాజీ ప్రెసిడెంట్, విజయకృష్ణా గ్రీన్ స్టూడియో అధినేత నరేశ్ తో…