Mahesh Babu New Look: మహేష్బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై మూడు నెలలు దాటిపోతోంది. అయినా ఇప్పటివరకు మహేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలను లైనప్ చేశాడు. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా ప్రారంభం కావాలి. అయితే ఇటీవల టాలీవుడ్లో కొన్ని సమస్యల కారణంగా షూటింగ్లు బంద్ కావడంతో మహేష్ సినిమా పట్టాలెక్కలేదు. అటు సర్కారు వారి పాట…
నందమూరి తారకరత్న ప్రస్తుతం క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ‘9 అవర్స్’ అనే వెబ్ సీరిస్ లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జూన్ 2 నుండి ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే అతను నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సారథి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని సినిమాలలోనూ తారకరత్న నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీలో తారకరత్న…
అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కొన్ని ఇన్సిడెంట్స్.. కో ఇన్సిడెంట్స్గా జరుగుతుంటాయి. అలాంటి విషయాలు ఒక్కోసారి హైలెట్గా నిలుస్తుంటాయి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోను అదే జరిగుతోంది. అది కూడా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలతో సెట్ అవడంతో.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎన్టీఆర్-మహేష్ బాబు.. ఏ విషయంలోరాజమౌళితో కో ఇన్సిడెంట్స్ అయ్యారు..! ట్రిపుల్ ఆర్లో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఆ తర్వాత…
సర్కారు వారి పాటతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం ఆ సక్సెస్ను యూరప్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా మారనున్నాడు మహేష్. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ స్టైల్లో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో మహేష్ని గడ్డంతో చూపించబోతున్నాడని.. ప్రస్తుతం మహేష్ గడ్డం పెంచే పనిలో వున్నాడని చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహేష్ లుక్ కోసం…
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే జోష్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.. కాబట్టి ఇక సెట్స్ పైకి వెళ్లటమే ఆలస్యం. ఇక SSMB 28వ ప్రాజెక్టుగా లాంచ్ అయిన ఈ సినిమా టైటిల్.. ఇదేనంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయతే ముందుగా ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో హిట్ అందుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఈ కాంబో కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం మహేష్- త్రివిక్రమ్ రంగంలోకి…
ఇటీవల మలయాళ రీమేక్ ‘భీమ్లా నాయక్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ లో నటించటానికి ఓకె చెప్పినట్లు వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ సినిమాలో నటిస్తున్న పవన్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాతో పాటు తమిళ రీమేక్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. దీనికి త్రివిక్రమ్ రచన చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తమిళంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి సినిమాలోను కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయి. త్రివిక్రమ్ సినిమా అంటే.. సీనియర్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలి. అది అందరికి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే సెకండ్ హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇంపార్టెన్స్ లేదు కదా అని నార్మల్ హీరోయిన్ ను ఈ డైరెక్టర్ తీసుకోడు. ఖచ్చితంగా ఆ పాత్రకు కూడా స్టార్ హీరోయిన్ ఉండాల్సిదే.. …
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆచార్యకు రంగం సిద్దమైంది. మరో ఐదారు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది ఆచార్య. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్తో హల్ చల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్కు చీప్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్గా మారింది. ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీప్ గెస్ట్గా రాబోతున్నారని వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మహేష్ బాబు,…