టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ శర్మ తాజాగా గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ మురళీ శర్మకు డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ఈ కార్యక్రమంలో ఆయనను శాలువాతో కప్పి, డాక్టరేట్ ఇచ్చి అభినందించారు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచిన ఆయనను ఇలా డాక్టరేట్ తో గౌరవించడం సంతోషంగా ఉందని యూనివర్సిటీ యాజమాన్యం పేర్కొంది. ఇక మురళీ శర్మ సైతం ఇలాంటి గౌరవాన్ని…
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ట్రెండ్కు అనుగుణంగా అప్డేట్ అవుతాడు. సురేష్ ప్రొడక్షన్స్లో నిర్మించిన ఆయన ఇటీవలి చిత్రాలు నేరుగా డిజిటల్ విడుదలకు వెళ్లాయి. చాలామంది సురేష్ బాబు తీరును విమర్శించినప్పటికీ మహమ్మారి కాలంలో నష్టపోవడానికి తాను, తన భాగస్వాములు సిద్ధంగా లేమని సురేష్ బాబు కుండబద్ధలు కొట్టారు. అయితే తాజాగా టిక్కెటింగ్ సిస్టంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. Read Also : లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు……
లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఏకంగా తన వలలో పడ్డ వారికి అంతా కలిపి 200 200 కోట్ల కుచ్చు టోపీ పెట్టిందట. తాజాగా హైదరాబాద్ లో పోలీసులు శిల్ప అనే వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు. ఆధిక వడ్డి ఇస్తానని చెప్పి కోట్లకు కోట్లు వసూలు చేసిందట. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ దగ్గర్నుంచి డబ్బులను తీసుకొని మోసం తీసుకొని, అందరికీ నామాలు పెట్టేసింది. అయితే ఈ లిస్ట్ లో ముగ్గురు…
బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శన, ఆన్ లైన్ టికెటింగ్ గురించిన సవరణలను మంత్రి పేర్ని నాని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సినిమా రంగంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనూ ఈ విషయమై గట్టిగా స్పందించిన పవన్ కళ్యాణ్, ఈ సారి తమ పార్టీ అధికారిక ట్విట్టర్ పేజీ ద్వారా తమ నిర్ణయాన్ని తెలిపారు. ”పోరాడండి !! ప్రాధేయ పడకండి !! ఇది మీ హక్కు !! ప్రభుత్వం…
డిసెంబర్ 10వ తేదీ మూడు స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ తెలుగులో విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి నాగశౌర్య ‘లక్ష్య’ కాగా, మరొకటి కీర్తి సురేశ్ నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’. అలానే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘అమ్మాయి’ కూడా అదే రోజు రాబోతోంది. ‘లక్ష్య’ మూవీలో నాగశౌర్య విలుకాడిగా నటిస్తున్నాడు. అతను పోషిస్తున్న పార్ధు అనే పాత్ర కోసం మేకోవర్ చేయడమే కాదు, విలువిద్యలోనూ శిక్షణ తీసుకున్నాడు. జాతీయ ఉత్తమ నటి…
అక్టోబర్ 29వ తేదీన యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం విడుదలై మోడరేట్ సక్సెస్ ను అందుకుంది. తాజాగా అతని మరో సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. నిజానికి నాగశౌర్య మేకోవర్ తో తెరకెక్కిన ‘లక్ష్య’ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సింది. కానీ దీనిని డిసెంబర్ కు వాయిదా వేశారు. అయితే నాగశౌర్య నటించిన ఈ 20వ సినిమా రిలీజ్ డేట్ ను బుధవారం నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్,…
టాలీవుడ్ లో రష్మిక హాట్ కేక్. ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా హీరోయిన్ గా ముందు పరిశీలనలోకి వచ్చే పేరు రష్మిక. ఇక బాలీవుడ్ లోనూ అమ్మడి పేరు మారుమ్రోగుతోంది. 2020లో నేషనల్ క్రష్గా మారినప్పటి నుండి హాట్ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ప్రతి వార్త దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక రష్మిక ఇంటిపేరు గతంలో కూడా చర్చకు దారితీసినప్పటికీ ఇటీవల ఆమె షేర్ చేసిన పాస్ పోర్ట్ ఫోటో మాత్రం చర్చనీయాంశంగా…
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న ఈ షోలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా, మహేష్ బాబు అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఇది నిన్నటి వార్తే కానీ తాజా అప్డేట్ ఏమిటంటే ఈ సూపర్ ఎపిసోడ్ లో ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు సూపర్ స్టార్స్ కన్పించబోతున్నారట. “ఎవరు మీలో కోటీశ్వరులు” షోలో ఫ్రెండ్ లైఫ్…
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు కథ, మాటలు బీవీఎస్ రవి అందిస్తున్నారు. రా ఎంటర్ టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”సోషల్ సెటైరికల్గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్ సుబ్బు వేదుల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.…