Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tirupati

Tirupati News

    • శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. రేపు హైదరాబాద్‌కు..
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. రేపు హైదరాబాద్‌కు..

      తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు.. స్వామివారి ఏకాంతసేవలో పాల్గొన్నారు సీజేఐ దంపతులు.. జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి స్వాగతం పలికారు. రేపు మళ్లీ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి సేవలో పొల్గొననున్నారు. ఇక, తిరుమల నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు సీజేఐ… ఎన్వీ…
    • శ్రీవారి హుండి ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్…
      #Top Story

      శ్రీవారి హుండి ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్…

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలోని అనేక దేవాల‌యాల‌ను మూసివేసిన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా కార‌ణంగా తిరుమ‌ల ఆల‌యానికి భ‌క్తుల ర‌ద్ధీ త‌గ్గిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. శ్రీవారీ ద‌ర్శ‌నాలు, ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట ప‌డింది.  మే నెల‌లో భ‌క్తున సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది.  మే నెల‌లో మొత్తం 2,13,749 మంది భ‌క్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.11.95 కోట్ల రూపాయ‌ల ఆదాయం ల‌భించింది.  మే నెల‌లో 91,869 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.  క‌రోనా ప్ర‌భావం,…
    • భ‌క్తుల‌కు టీటీడీ షాక్‌… అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఫాస్ట్ ట్యాగ్ అమ‌లు…
      #Top Story

      భ‌క్తుల‌కు టీటీడీ షాక్‌… అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ఫాస్ట్ ట్యాగ్ అమ‌లు…

      తిరుమ‌ల వెళ్లే భ‌క్తుల‌కు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది.  తిరుప‌తి అలిపిరి గేటు వ‌ద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ వ‌ద్ద ఈ రోజు నుంచి ఫాస్ట్ ట్యాగ్ అమ‌లోకి తీసుకొస్తున్న‌ది.  ఈ రోజు నుంచి పెంచిన ధ‌ర‌లు ప్ర‌కారం అలిపిరి టోల్‌గేటు వద్ద చెల్లింపులు ఉండ‌నున్నాయి.  కార్ల‌కు రూ.50, బ‌స్సుల‌కు రూ.100 చోప్పున టీటీడీ వ‌సూలు చేయ‌బోతున్న‌ది.  అయితే, ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కు మాత్రం ఎలాంటి వ‌సూళ్లు ఉండ‌వు.  ఇప్ప‌టికే రహ‌దారులపై ఏర్పాటు చేసిన టోల్ గేట్ల పెద్ద…
    • హ‌నుమంతుడి జ‌న్మస్థ‌లంపై కొన‌సాగుతున్న చర్చ‌లు…పూర్తి నివేదిక ఇస్తేనే…
      #Top Story

      హ‌నుమంతుడి జ‌న్మస్థ‌లంపై కొన‌సాగుతున్న చర్చ‌లు…పూర్తి నివేదిక ఇస్తేనే…

      హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లంపై వాడి వేడిగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం అంజ‌నాద్రి అని టిటిడీ ఇప్ప‌టికే పేర్కోన్న‌ది.  దాన‌కి సంబందించిన ఆధారాల‌ను కూడా టీటీడి స‌మ‌ర్పించింది.  అయితే, హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లంపై టీటీడి చూపించిన ఆధారాల‌లో ప‌లు తప్పులు ఉన్నాయ‌ని హ‌నుమాన్ తీర్ధ‌క్షేత్ర ట్రస్ట్ పేర్కోన్న సంగ‌తి తెలిసిందే.  దీనిపై ఈరోజు తిరుప‌తిలోని సంస్కృత విధ్యాపీఠంలో  టీటీడి పండితులకు, హ‌నుమాన్ తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్ కు చెందిన గోవిందానంద స‌ర‌స్వ‌తి స్వామీజీకి మద్య వాడి వేడి చ‌ర్చ‌లు జరుగుతున్నాయి.  టిటిడీ…
    • ఆనంద‌య్య మెడిసిన్‌…జంతువుల‌పై ట్ర‌య‌ల్స్…
      #Top Story

      ఆనంద‌య్య మెడిసిన్‌…జంతువుల‌పై ట్ర‌య‌ల్స్…

      ఆనంద‌య్య త‌యారు చేసిన మెడిసిన్‌పై విజ‌య‌వాడ‌, తిరుప‌తి ఆయుర్వేద విశ్వ‌విద్యాల‌యాల్లో ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయి.  ఒక‌వైపు మెడిసిన్ తీసుకున్న వ్య‌క్తుల‌కు సంబందించిన డేటాను పరిశీలిస్తున్నారు. మ‌రోవైపు జంతువుల‌పై ఈ మెడిసిన్‌ను ట్ర‌య‌ల్స్ ను నిర్వ‌హించేందుకు అధికారులు సిద్ద‌మ‌య్యారు.  తిరుప‌తిలోని మంగాపురం వ‌ద్ద ఉన్న యానిమ‌ల్ ల్యాబ్‌లో జంతువులపై ప‌రిశోధ‌న చేయ‌నున్నారు.  ఈ ప‌రిశోధ‌న‌లకు సంబందించిన నివేధిక 14 రోజుల్లో వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తుడా చైర్మ‌న్ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పేర్కొన్నారు.  4 ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన అనంత‌రం…
    • ఆనంద‌య్య మందుపై ప‌రిశోధ‌న మ‌రింత ఆల‌స్యం…ఇదే కార‌ణం…
      #Top Story

      ఆనంద‌య్య మందుపై ప‌రిశోధ‌న మ‌రింత ఆల‌స్యం…ఇదే కార‌ణం…

      కృష్ణ‌ప‌ట్నం ఆనంద‌య్య మందుపై ప‌రిశోధ‌న మ‌రింత ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తోంది.  సీసీఆర్ఏఎస్ ఆదేశాల మేర‌కు విజ‌య‌వాడ‌, తిరుప‌తి కేంద్రంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.  ఇప్ప‌టికే మందు స్వీక‌రించిన వారి వివ‌రాల‌ను నెల్లూరు జిల్లా యంత్రాంగం ప‌రిశోధ‌నా కేంద్రాల‌కు అందించింది.  తిరుప‌తి ఆయుర్వేద క‌ళాశాల కేంద్రానికి కేటాయించిన 250 మంది కాల్ లిస్టులో 70 మంది వివ‌రాలు తెలియ‌క‌పోవ‌డంతో అద‌నంగా తిరుప‌తి కేంద్రానికి మ‌రో 60 మంది డిటైల్స్ నే జిల్లా అధికారులు పంపించారు.  అయితే, మందు పంపిణీ స‌మ‌యంలో…
    • తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ… నాలుగు వేల లోపే దర్శనాలు… 
      #Top Story

      తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ… నాలుగు వేల లోపే దర్శనాలు… 

      నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల కొండ ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నది.  కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.  వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు.  కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు.  బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే.  పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు…
    • తిరుమలలో మరింత తగ్గిన భక్తుల సంఖ్య…
      #Uncategorized

      తిరుమలలో మరింత తగ్గిన భక్తుల సంఖ్య…

      ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో అక్కడ ప్రజలు బయటికి రావడం లేదు. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కరోనా కారణాన రోజురోజుకి భక్తులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. అయితే నిన్న శ్రీవారిని ఐదు వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కానీ నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సంఖ్య 4,587 గా ఉంది. అలాగే తలనీలాలు సమర్పించారు 2,055 మంది భక్తులు. అయితే ఈ…
    • మధ్యాహ్నం 12 తర్వాత నో ఎంట్రీ….
      #ఆంధ్రప్రదేశ్

      మధ్యాహ్నం 12 తర్వాత నో ఎంట్రీ….

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తీవ్రత అధికంగా ఉన్నది.  ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.  దీంతో ఈరోజు నుంచి రాష్ట్రంలో ఉదయం కర్ఫ్యూ విధిస్తున్నారు.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయి.  మధ్యాహ్నం 12 నుంచి షాపులతో పాటుగా మామూలు వాహనాలు, రవాహా వాహనాలు నిలిచిపోనున్నాయి.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను మధ్యాహ్నం 12 గంటల తరువాత రాష్ట్రంలోకి అనుమతించబోమని పోలీసులు చెప్తున్నారు.  దీంతో…
    • తిరుమలలో అగ్నిప్రమాదం: పలు దుకాణాలు దగ్ధం 
      #ఆంధ్రప్రదేశ్

      తిరుమలలో అగ్నిప్రమాదం: పలు దుకాణాలు దగ్ధం 

      తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం సమీపంలో ఉన్న దుకాణాల్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.  ఈ మంటల్లో ఆరు దుకాణాలు దగ్ధం అయ్యాయి.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  అగ్నిప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాలను పరిశీలిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. షాపులు దగ్ధం కావడంతో భారీమొత్తంలో దుకాణంలోని వస్తువులు కాలిపోయాయి.  
    ←1…56575859→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions