Home
Telugu News
Telugu News News
-
Israel-Hamas War Resume: ఇజ్రాయిల్, హమాస్ మధ్య ముగిసిన స్వాప్ డీల్.. పునఃప్రారంభమైన వార్..
ప్రంపంచ దేశాల నేతృత్వంలో ఇజ్రాయిల్ అలానే హమాస్ తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాగా ఈ తాత్కాలిక ఒప్పందం వారం రోజుల తరువాత ఈరోజు ముగిసింది. -
Narendra Modi: దుబాయ్లో మోడీ.. 21 గంటలు ఇక అక్కడే.. ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే..?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి దుబాయ్ వెళ్లారు. -
Mobile tower: యూపీలో మొబైల్ టవర్ నే ఎత్తుకెళ్లారు..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన దొంగతనం జరిగింది. కాశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో 10 టన్నుల బరువున్న 50 మీటర్ల (సుమారు 164 అడుగులు) సెల్ ఫోన్ టవర్ ను దుండగులు దొంగలించారు. అయితే, మార్చి 31వ తేదీ నుంచి టవర్ కనిపించడం లేదని టెక్నీషియన్ రాజేష్ కుమార్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
Hyderabad Crime: బోరబండ లో దారుణం.. 8 ఏళ్ల చిన్నారి పై యువకుడి అఘాయిత్యం
బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. సాయి అనే యువకుడు విచక్షణారహితంగా ప్రవర్తించాడు. కామంతో కళ్ళుమూసుకోపోయి మానవ మృగంలా వ్యవహరించాడు. -
Atrocious: ఎన్టీఆర్ జిల్లా లో దారుణం.. యవకుడి ఆత్మహత్య..
ప్రేమ పెళ్ళికి పెద్దలు కొంత కాలం వేచి ఉండాల్సిందిగా గడువు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
Hamas: హమాస్ను అంతం చేస్తా.. మాట మార్చుడు లేదు.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
హమాస్ను అంతమొందించాలని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని.. కనుక ఎట్టి పరిస్థితి లోను దాడులను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
Kakani Govardhan Reddy: ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయ సేకరణ మాత్రమే.. ఫలితాలకు కొలమానం కాదు
ఎగ్జిట్ పోల్స్ అనేవి అభిప్రాయ సేకరణకు పనికి వస్తుందే తప్ప.. పూర్తి ఫలితాలకు కొలమానం కాదు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. -
Anantapur: వామ్మో.. వీళ్ళు లేడీలు కాదు కేడీలు.. పెళ్ళి షాపింగ్ అని లక్షల విలువైన చీరలతో పరార్
పింగ్ అంటూ వచ్చిన విలువైన చీరలతో ఉడాయించారు కొందరు మహిళలు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. -
Gold missing: బ్యాంకులో బంగారం మాయం.. మేనేజర్ ఏం చేశాడంటే..
Gold missing: ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారానికి రెక్కలు వస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. రుణం తీరినా ఖాతాదారుల చేతికి బంగారం చేరలేదు. -
Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన విస్తృత స్థాయి సమావేశం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతికి రానున్నారు. నేటి మధ్యాహ్నాం జనసేన పార్టీ విస్తృత స్థాయీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు. ఎన్నికలకు లీడర్లు, కేడరును సమాయత్తం చేస్తూ జనసేన ఈ సమావేశం నిర్వహిస్తుంది
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
-
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో