Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్.. ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం చేసిన పోలీసులు
Assembly Election 2023: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా నిన్నటి నుండే సరిహద్దు జిల్లాల్లో నిఘాను ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణ, ఆంధ్ర సరి హద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించేందుకు.. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. ఒక్కో బృందంలో పది మంది సభ్యులు ఉంటారని అయన తెలిపారు.
Read also:Asaduddin Owaisi: ఓటేసిన అసదుద్దీన్ ఒవైసీ
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
అలానే గురువారం మాట్లాడిన డీజీపీ.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో 40 చెక్పోస్టులు ఏర్పాటు చేసామన్న అయన.. ఈ చెక్పోస్టులలో 15 మంది సివిల్ పోలీసులు, మూడు అటవీశాఖ బృందాలు, ఐదు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలు, అలానే 17 మంది పోలీసులు, రవాణ, ఎస్ఈబీ, అటవీ, వాణిజ్య పన్నులకు సంబంధించిన అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా రౌడీషీట్లు, నేర చరిత్ర ఉన్న 54 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!