US: ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చేందుకు ప్లాన్ చేసారు.. భారతీయుడిపై అమెరికా అభియోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: అమెరికా లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుని హత్య చేసేందుకు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా(52) ప్లాన్ చేశారని అమెరికా ఆరోపిస్తూ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టులో నిఖిల్ గుప్తాపై కేసు నమోదు చేసింది. వివరాలలోకి వెళ్తే.. న్యూయార్క్లో నివాసం ఉంటున్న అమెరికా పౌరుడిని హత్య చేసేందుకు కుట్ర చేసారని.. ఈ కుట్రలో భాగంగా అమెరికా పౌరుడిని హతమార్చేందుకు ఓ కిల్లర్ను నియమించుకున్నాడని.. హత్య చేసేందుకు గాను కిల్లర్ కి లక్ష డాలర్లు ఇచేలా ఒప్పందం చేసుకున్నాడని అమెరికా అభియోగం మోపుతూ కేసు నమోదు చేసింది.కాగా అమెరికా ప్రభుత్వ న్యాయవాదులు దాఖలు చేసిన అభియోగపత్రంలో అమెరికా పౌరుడి పేరును ప్రస్తావించలేదు.. ఆ పేరుకు బదులుగా.. ఖలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ న్నూ హత్య చేసుందుకు కుట్ర చేయగా ఆ కుట్రను US అధికారులు భగ్నం చేశారని అంతర్జాతీయ మాధ్యమాలు నివేంధించాయి.
Read also:MLC Kavitha: ఓటేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ఈ నేపథ్యంలో US అటార్నీ న్యూయార్క్ యొక్క సదరన్ డిస్ట్రిక్ట్ మాథ్యూ జి. ఒల్సేన్ మాట్లాడుతూ అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాదిని హత్య చేసేందుకు గాను భారతీయ పౌరుడు కుట్ర చేయగా ఆ కుట్రను అమెరికా అధికారులు భగ్నం చేసారని.. కాగా అమెరికా గడ్డ పైన అమెరికా నివాసిని హత్య చేసేందుకు ప్రయతించినందుకు, అలానే కిరాయికి కిల్లర్ ను నియమించుకున్నందుకుగాను గుప్తాకు 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని పేర్కొన్నారు. కాగా బుధవారం న్యూయార్క్లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోసం US డిస్ట్రిక్ట్ కోర్ట్లో రద్దు చేయబడిన సూపర్సీడింగ్ నేరారోపణ అలానే ఇతర పబ్లిక్ కోర్టు పత్రాలును పరిశీలించారు. కాగా ఈ ఆరోపణల పైన ఇంకా స్పష్టత రాలేదు.. ఈ నేపథ్యంలో భారతదేశం నవంబర్ 18 వ తేదీన ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
-
Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?