US: ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చేందుకు ప్లాన్ చేసారు.. భారతీయుడిపై అమెరికా అభియోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US: అమెరికా లో ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నుని హత్య చేసేందుకు భారతీయ జాతీయుడు నిఖిల్ గుప్తా(52) ప్లాన్ చేశారని అమెరికా ఆరోపిస్తూ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టులో నిఖిల్ గుప్తాపై కేసు నమోదు చేసింది. వివరాలలోకి వెళ్తే.. న్యూయార్క్లో నివాసం ఉంటున్న అమెరికా పౌరుడిని హత్య చేసేందుకు కుట్ర చేసారని.. ఈ కుట్రలో భాగంగా అమెరికా పౌరుడిని హతమార్చేందుకు ఓ కిల్లర్ను నియమించుకున్నాడని.. హత్య చేసేందుకు గాను కిల్లర్ కి లక్ష డాలర్లు ఇచేలా ఒప్పందం చేసుకున్నాడని అమెరికా అభియోగం మోపుతూ కేసు నమోదు చేసింది.కాగా అమెరికా ప్రభుత్వ న్యాయవాదులు దాఖలు చేసిన అభియోగపత్రంలో అమెరికా పౌరుడి పేరును ప్రస్తావించలేదు.. ఆ పేరుకు బదులుగా.. ఖలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ న్నూ హత్య చేసుందుకు కుట్ర చేయగా ఆ కుట్రను US అధికారులు భగ్నం చేశారని అంతర్జాతీయ మాధ్యమాలు నివేంధించాయి.
Read also:MLC Kavitha: ఓటేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Also Read
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
ఈ నేపథ్యంలో US అటార్నీ న్యూయార్క్ యొక్క సదరన్ డిస్ట్రిక్ట్ మాథ్యూ జి. ఒల్సేన్ మాట్లాడుతూ అమెరికా గడ్డపై సిక్కు వేర్పాటువాదిని హత్య చేసేందుకు గాను భారతీయ పౌరుడు కుట్ర చేయగా ఆ కుట్రను అమెరికా అధికారులు భగ్నం చేసారని.. కాగా అమెరికా గడ్డ పైన అమెరికా నివాసిని హత్య చేసేందుకు ప్రయతించినందుకు, అలానే కిరాయికి కిల్లర్ ను నియమించుకున్నందుకుగాను గుప్తాకు 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని పేర్కొన్నారు. కాగా బుధవారం న్యూయార్క్లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోసం US డిస్ట్రిక్ట్ కోర్ట్లో రద్దు చేయబడిన సూపర్సీడింగ్ నేరారోపణ అలానే ఇతర పబ్లిక్ కోర్టు పత్రాలును పరిశీలించారు. కాగా ఈ ఆరోపణల పైన ఇంకా స్పష్టత రాలేదు.. ఈ నేపథ్యంలో భారతదేశం నవంబర్ 18 వ తేదీన ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
-
Topudurthi Prakash Reddy: టిప్పర్తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?