Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • బీజేపీకి షాక్‌ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌…
      #Off The Record

      బీజేపీకి షాక్‌ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌…

      ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్‌ ఎక్కే మెట్టు దిగే మెట్టుగా మారిందా? కొత్త నిర్ణయం కలిసి వస్తుందా? ఉన్నచోట ఎందుకు ఇమడ లేకపోయారు? కొత్త పార్టీలో ఎదురయ్యే సవాళ్లేంటి? ఎవరా నాయకుడు? కాంగ్రెస్‌లో ఎర్ర శేఖర్‌ కొత్త ప్రయాణం ఎలా ఉంటుంది? బీజేపీకి పాలమూరు జిల్లాలో గట్టి షాకే తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్‌ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారాయన. గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన…
    • ఉద్యోగ నోటిఫికేషన్ నీటి మీద రాతలే…
      #తెలంగాణ

      ఉద్యోగ నోటిఫికేషన్ నీటి మీద రాతలే…

      ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లు నీటి మీద రాతలే… అందుకే నిరుద్యోగ యువత ఆత్మహత్య యత్నాలు చేసు కుంటున్నారు అని అన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు Nvss ప్రభాకర్. సీఎం చెప్పిన అధికారులు ఉద్యోగ ఖాళీలు ఇవ్వక పోవడం సీఎం అసమర్థతే కారణం… ఇది నిరుద్యోగులను వంచించడమే అని తెలిపారు. గో హత్య యథేచ్ఛగా రాష్ట్రంలో సాగుతోంది.. ప్రభుత్వం పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుంది. నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరుస్తోంది. అసదుద్దీన్ ఒవైసీ డీజీపీకి లేఖ రాసాడు……
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : విలువ పెంచేందుకు రంగం సిద్ధం…
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : విలువ పెంచేందుకు రంగం సిద్ధం…

    • శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటి మట్టం…
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీశైలం జలాశయంలో తగ్గిన నీటి మట్టం…

      ఎగువ నుండి కూడా వరద రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో నిల్ గా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 807.30 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 32.7417 టీఎంసీలు ఉంది. ఇక ప్రస్తుతం ఎడమ గట్టు జల…
    • కేవలం ఎన్నికల కోసమే ప్రకటన లాగా కనిపిస్తోంది…
      #తెలంగాణ

      కేవలం ఎన్నికల కోసమే ప్రకటన లాగా కనిపిస్తోంది…

      హుజురాబాద్ ఎన్నికలపు యమా అని రెండు రోజుల పాటు కేసీఆర్ క్యాబినెట్ మీటిం అయితే పెట్ట గలిగారు కానీ ప్రజలకు ఉపయోగ పడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. 7 ఏళ్ల తర్వాత నిద్ర లేచి ఈ రోజు ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్స్ గురించి సీఎం మాట్లాడుతున్నారు. 2014 లోనే కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాష్ట్రం లో నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం లో…
    • భాగ్య‌న‌గ‌రంలో భారీ వర్షం…ఉప్ప‌ల్‌లో రికార్ఢ్ స్థాయిలో…
      #Top Story

      భాగ్య‌న‌గ‌రంలో భారీ వర్షం…ఉప్ప‌ల్‌లో రికార్ఢ్ స్థాయిలో…

      దేశంలో రుతుప‌వ‌నాలు చురుగ్గా సాగుతున్నాయి.  రుతుప‌వ‌నాల కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఉత్తర, ద‌క్షిణ భార‌త‌దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఇక‌, హైదరాబాద్‌లో రెండు రోజుల నుంచి వ‌ర్షాలు కురుస్తున్నాయి.  గత రాత్రి నుంచి న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురుస్తున్న‌ది.  రాత్రి 11 గంట‌ల నుంచి ఈరోజు ఉదయం 5 గంట‌ల వ‌ర‌కు వర్షం కురిసింది.  ఈ వ‌ర్షానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి.  లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర్షం నీరు చేర‌డంతో…
    • కేబినెట్‌: కొత్త జోన్లు, జిల్లాలవారీగా ఉద్యోగుల విభ‌జ‌న‌, ఖాళీల గుర్తింపు..!
      #Top Story

      కేబినెట్‌: కొత్త జోన్లు, జిల్లాలవారీగా ఉద్యోగుల విభ‌జ‌న‌, ఖాళీల గుర్తింపు..!

      తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కేబినెట్.. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని.. అందుకు సరికొత్త పోస్టుల అవసరం…
    • ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం
      #తెలంగాణ

      ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం

      సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో వ‌రుస‌గా రెండోరోజు స‌మావేశ‌మైన తెలంగాణ కేబినెట్‌.. ప‌లు అంశాల‌పై చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది… రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర‌ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి…
    • నందిపేటలో కరోన కలకలం.. సూర్య‌పేటకు చెందిన 16 మందికి పాజిటివ్‌
      #తెలంగాణ

      నందిపేటలో కరోన కలకలం.. సూర్య‌పేటకు చెందిన 16 మందికి పాజిటివ్‌

      క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నా.. ఇంకా ఆందోళ‌న క‌లిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోన కలకలం సృష్టించింది.. సూర్యాపేట నుండి వచ్చిన వలస కూలీలకు 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది… దీంతో. వారితో క‌లిసి ప‌నిచేసిన‌వారిలో టెన్ష‌న్ మొద‌లైంది.. దీంతో.. వారితో క‌లిసి ప‌నిచేసిన 200 మంది వలస కూలీలకు రేపు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసేందుకు సిద్ధం అవుతున్నారు వైద్య‌శాఖ అధికారులు.. మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ వచ్చిన వారిని…
    • పార్టీ కార్యకర్త కుటుంబానికి మంత్రి కేటీఆర్ సాయం
      #తెలంగాణ

      పార్టీ కార్యకర్త కుటుంబానికి మంత్రి కేటీఆర్ సాయం

      టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంతో పాటు పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన నల్గొండ జిల్లా చండూరు మండలానికి చెందిన దివంగత తిరుమణి కొండల్ ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాగా, ఈరోజు కొండల్ కుటుంబం తమకు సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో కలిశారు. తన భర్త కొండల్ 2001 నుంచి…
    ←1…1,4091,4101,4111,4121,413…1,503→

తాజావార్తలు

  • Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…

  • Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!

  • MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions